జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు సీతారాం ప్రాజెక్ట్ ద్వారా తక్షణమే కాల్వలు ఏర్పాటు చేసి నీళ్లు అందించాలని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు రాష్
కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకొని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ విమర్శించారు.
అసంపూర్తిగా నిలిచిపోయిన జూలూరు - రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నరోత్తం రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ చేశారు. శనివారం భ
చింతకాని మండలానికి అత్యవసర వైద్య సేవల కోసం 108 వాహనాన్ని కేటాయించాలని బీజేపీ మండలాధ్యక్షుడు కొండ గోపి కోరారు. ఈ మేరకు శనివారం చింతకాని తాసీల్దార్ కరుణాకర్ రెడ్డికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రా�
కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ సర్పంచులు, కీలక నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ ఎంపీ ఈటల రా�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యురాలు విజయభారతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్�
వచ్చే నెలలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ తమ కూటమి పార్టీలకు బీజేపీ విజ్ఞప్తి చే�
రాష్ట్ర బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో మహిళల ప్రాధాన్యత ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను, నాయకు�
వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర�
రాష్ట్రంలో యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్నవారెవరూ రైతులు కాదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజంగా యూరియా అవసరమున్న వాళ్లంతా తీసుకుని వెళ్తున్నారని చెప్పారు.
చట్టసభల సభ్యులు 30 రోజులు జైలులో ఉంటే వారి పదవులు రద్దయ్యే చట్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ అలాంటి చట్టం వస్తే దాదాపు రెండేండ్లు జైలులో ఉన్న అమిత్షా పదవినే ముందుగా రద్దు చేయాలని సీపీఐ జా�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో తలెత్తిన ఎరువుల కొరత రాష్ట్రవ్యాప్తంగా సంక్షోభానికి దారితీసింది. అనేక జిల్లాలలో రైతులు నిరసనలకు దిగడంతో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు గురువారం లాఠీచ�