బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానికసంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్ కూడా ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి.
నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’కి యాభై ఏండ్లు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారతదేశంలో ప్రజల స్వేచ్ఛను, హక్కులను హరించి అరాచక పాలనకు తెరలేపిన వ�
Odisha | పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు దళితులపై దాడిచేసి, గుండుకొట్టి, మోకాళ్లపై నడిపించి బలవంతంగా గడ్డి తినిపించడమే కాకుండా వారితో మురికినీరు తాగించారు. బీజేపీ పాలిత ఒడిశాలోని గంజాం �
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమాని బీజేపీ పార్టీ రాష్ట్ర నేత చిట్నేని రఘు అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్టులకు కేంద్ర �
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆప్ జయభేరి మోగించింది. ఇక్కడ ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా 17,554 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్య�
By-election | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat)లో బీజేపీ (BJP)కి గట్టి షాక్ తగిలింది. గుజరాత్లోని విసవదార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (Visavadar assembly bypoll) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది.
జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mookerjee) వర్ధంతిని పురస్కరించుకొని అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మరికల్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో
రాజకీయంగా, సిద్ధాంతపరంగా.. బీజేపీ-కాంగ్రెస్ వైరుధ్యమున్న రెండు జాతీయ పార్టీలు. మరి..బీజేపీ తమిళనాట రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు చారిత్రక అన్యాయం చేసేందుకు ఒడిగడితే కాంగ్రెస్ ఏం చేయాలి? ప్రజలు నమ్మి �
ఇంద్రావతి నీళ్లను వాడుకుంటామని ఛత్తీస్గఢ్ ప్రకటించడం తెలంగాణకు నష్టదాయకమే అయినప్పటికీ అది నగ్న సత్యాన్ని కూడా మన ముందుకు తెచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తమ్మడిహెట్టి బదులు మేడిగడ్డను బరాజ్ నిర్మాణా
గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
Kollapur | రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఆస్తులను కూలగొట్టేందుకు వస్తే వచ్చిన వారిపై పెట్రోల్ పోసి తాము కూడా పోసుకుని నిప్పంటించుకుంటామని బాధితులు హెచ్చరించారు.
Indiramma House | తాటి కమ్మలతో వేసుకున్న పూరి గుడిసెలో ఉంటున్నప్పటికీ ఇతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. అందుకు కారణం బిజెపి పార్టీలో కార్యకర్తగా ఉన్నాడని ఉద్దేశంతో.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని బీజేపీ కట్టంగూర్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో ఏర్పాటు చేసిన