Kishan Reddy | ‘ఖాటా ఖట్’ నుంచి ‘ఖాళీ ఖజానా’ వరకు, తెలంగాణలో కాంగ్రెస్ గందరగోళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇకపై దాచలేరని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సముద్రంలో వృథాగా పోయే గోదావరి నీటిని వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని బీజేవైఎం మండలాధ్యక్షుడు బత్తిని నాగరాజు అన్నారు. రోడ్ల మరమ్మతులతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోర�
Kollapur : కొల్లాపూర్ జూన్ 17: దేశంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా సుపరిపాలనను అందిస్తున్నారని.. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కొల్లాపూర్ ఇన్చార్జి ఎల్లేని సుధ�
తెలంగాణలోని గ్రామాలలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని వేనని బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి శంకరోల్ల రవికుమార్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత�
దేశంలో మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది భారతీయ జనతా పార్టీయేనని (BJP) ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోల్ల రవికుమార్ అన్నారు. మంగళవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరికల్ మండల కేంద్రంలో నారాయ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోను బీజేపీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ 20న తెలుగు రాష్ర్టాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్ర
Kunamneni Sambashiva Rao |దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేనివిధంగా సంక్షోభ పరిస్థితులు కనబడుతున్నాయని, దాన్ని కవర్ చేసేందుకు ప్రభుత్వాలు అనేక మాటలు మాట్లాడుతున్నాయని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్
కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నటిస్తూ రాష్ట్రంలో మాత్రం పరస్పరం సహకరించ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో 90 డిగ్రీల మలుపు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మి�
BJP | కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ మరికల్ మండల ఇన్చార్జి ఉమేష్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ ఆరోపించారు.