వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిస్తే తమ పార్టీ ప్రభుత్వంలో భాగమవుతుందని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే విభిన్నంగా స్పందించడంప
మీరు మీ భార్యకు చీర కొనాలనుకుంటున్నారా? వంటగదిలో వాడుకోవడానికి ఒక మిక్సరో, గ్రైండరో అమర్చాలనుకుంటున్నారా? లేదా స్మార్ట్ఫోన్ కొనుక్కుందామని ముచ్చట పడుతున్నారా? మీరే కనుక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇవన్నీ
BJP : వివాదాస్పద విషయాలపై మాట్లాడడం.. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగడం బీజేపీకి పరిపాటి. అయితే.. కొందరు నాయకుల తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని గ్రహించిన రాష్ట్ర నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది.
బీజేపీలో ఆధిపత్యపోరు బయటపడుతున్నది. తాజాగా హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి రాసిన లేఖ వర్గపోరును బహిర్గతం చేస్తున్నది. గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హుజూరాబాద్లో పదో తరగ
గోదావరిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెప్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? వాటిని ఏపీ తీసుకెళ్లే అవకాశం ఉన్నదా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉన
బీజేపీ పాలిత అస్సాం గోల్పారాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు డ్రైవ్ హింసాత్మకంగా మారింది. నిరసనకు దిగిన బెట్బారీ గ్రామస్థులపై పోలీసులు కాల్పులు జరపగా, 19 ఏండ్ల టీనేజర్ ప్రాణాలు
బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వారసుడి ఎంపికపై పార్టీకి, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర
BJP | నాగర్కర్నూల్ జిల్లా జటప్రోల్లో శుక్రవారం పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ఏం మొహం పెట్టుకోని వస్తున్నారని బీజేపీ కొల్లాపూర్ మండల అధ్యక్షుడు కేతూరి నారాయణ అన్నారు.
బీజేపీ పాలిత రాజస్థాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకున్నది. మహిళను అపహరించి, కదులుతున్న కారులో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 24న రాత
బీజేపీ పాలిత ఒడిశాలో హెచ్వోడీ లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని నిప్పంటించుకుని మృతిచెందిన ఘటనపై రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం మోహన్ చరణ్ మాఝీ, విద్యా శాఖ మంత్రి సూర్యవంశి
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై నలుగురు బాలురు ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘజియాబాద్లోని ఓ హౌసింగ్ సొసైట�
Odisha | ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ఒకవైపు ప్రచారం చేసుకొంటున్న బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చదువు సాగాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తి
బీజేపీ, టీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలది ఒకే సమైక్య రాగం. తెరముందు వేరుగా కనిపిస్తున్నా తెర వెనుక కడుతున్నది ఒకటే వేషం. బీఆర్ఎస్పై విషం చిమ్మడమే వాటి ఉమ్మడి లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక వివక్షలు,
BJP | ఒడిశా (Odisha) రాష్ట్రం బాలాసోర్ (Balasore) లో లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన రాజకీయరంగు పులుముకుంది. ఆ విద్యార్థినిది ముమ్మాటికి అధికారి బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్యేనని