Mallikarjun Kharge: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఒడిశాలో జరిగిన సంవిదాన్ బచా�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వరి రైతులపై మరో కుట్రకు తెరలేపిందా? తాజాగా వరి సాగు, యూరియా వినియోగంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన సందేహం ఇది.
తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమిత
ఆరుదశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేరడాన్ని బీజేపీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నది. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నేతలు తెలంగాణను అవమానిస్తూ వచ్చారు. అంతేకాదు, తెలంగాణకు నిధులు ఇవ్వడంలోనూ కేంద్రంలోని బీ�
Trinamool, BJP leaders share drinks | పశ్చిమ బెంగాల్లో ప్రత్యర్థులైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, బీజేపీ నాయకురాలు కలిసి కారులో మద్యం సేవించారు. రాత్రివేళ పార్కు వద్ద చాలాసేపు రెండు కార్లు ఆగి ఉండటాన్ని స్థానికులు గమనించ
కార్మిక చట్టాల సవరణ యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు బీజేపీ స్వస్తి పలకాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర
కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు 2019-20 మధ్యకాలంలో 29 కార్మిక చట్టాలను రద్దుచేసింది. వాటి స్థానంలో కార్పొరేట్లకు కొమ్ముకాసే నాలుగు లేబర్ కోడ్లను తీస�
తెలంగాణ పౌరసరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో.. టెండర్ ఒప్పందం కంటే అదనంగా మిల్లర్ల నుంచి బిడ్డర్ల ఖాతాలోకి రూ.423 కోట్ల మేర బ్యాంకు లావ
యూరియా కొరత విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఇంతగనం ఎరువులు తీసుకెళ్లి ఏం చేస్తున్నరని కేంద్రం ప్రశ్నిస్తుంటే, కేంద్రం ఇస్తలేదని రాష్ట్ర ప్రభు�
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్ఛరించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నూతనగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావును బాన్సువాడ బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపదకంగా కలిసి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.
సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా