తెలుగు రాష్ట్రాలు... ఒకే నది... అదీ గోదావరి! రెండూ సాగునీటి ప్రాజెక్టులే... కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది మాత్రం రెండు నాల్కల వైఖరి. ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రంవాల్
‘గోదావరి, కృష్ణా నదుల్లోని ప్రతి బొట్టును ఒడిసిపట్టి ఒక్క చుక్కను కూడా వదలకుండా కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టులను 90 శాతం పూర్తిచేసి తెలంగాణ ప్రజల �
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో అనర్హులను ఏరివేసి, అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్ అన్నారు. చండూరు మున్సిపల్, మండల శాఖ ఆధ్వర్యంలో స్థ�
బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో ఎంతోమంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారన్న విమర్శలున్నాయి. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్మాల్యా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇ
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సొంత పార్టీ రాష్ట్ర నాయకత్వం నోటీసులు ఇవ్వనున్నదని తెలుస్తున్నది. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారని రాజాసింగ్ వైఖరిపై బీజేపీ కేంద్ర నాయ
ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ సైతం అందుకు మినహాయింపు కాద ని అంటుండటం ఏమంత దిగ్భ్రాంతిని కలిగించడం లేదు.
Engineering Colleges | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్సీ ఎస్టీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
Harish Rao | ‘వచ్చే ఎన్నికల్లోగానీ, భవిష్యత్తులోగానీ భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. స్థానిక ఎన్నిక�
తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ మేరకు సోమవారం రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశ
MLC Madusudhana Chary | బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు.
తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
పూర్వం ఓ చక్రవర్తి ఉండేవాడు. తన సామంత రాజ్యాల్లో పాలన ఎలా సాగుతుందో స్వయంగా చూడాలనుకున్నాడు. క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్టు చాటింపు వేయించాడు. దీంతో సామంత రాజులు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. చక�
Sanjay Raut | ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగి నెల దాటినా ఇంతవరకు దాడికి పాల్పడి�