సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు 10 గంటలు పనిచేయాలని జీవోనెంబర్ 282ను విడుదల చే యడం దుర్మార్గమని సీఐటీయూ కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషే అన్నారు. జి ల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌ�
భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో పా�
Shyama Prasad Mukherjee | భారత రాజకీయ చరిత్రలో ప్రముఖులలో ఒకరైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీమందమర్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నివాళి అర్పించారు.
దేశంలోని ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పల్లెగూడెం పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద గల ఓ ఫం
ప్రజలకు దోమల బెడద లేకుండా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టాలని కార్వాన్ నియోజకవర్గం జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్, బిజెపి పార్లమెంట్ కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డిలు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ �
బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) అన్నారు. పార్టీని నమ్ముకున్నవారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్రంలో 767 మంది రైతులు ఉసురు తీసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
చెన్నై: వచ్చే సంవత్సరం జరగనున్న తమిళనాడు శాససనభ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీతో కాని, డీఎంకేతో కాని ప్రత్యక్షంగా, పరోక్షంగా పొత్తు పెట్టుకోదని తమిళగ వెట్రి కజగం(టీవీకే) శుక్రవారం ప్రకటించింది. తమ పార్టీ సీ�
తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక రాజ్యాంగం.. కాంగ్రెస్, బీజేపీకి ఒక రాజ్యాంగం ఉందా అని రాష్ట్ర డీజీపీని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు రోజుల నుంచి ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అ
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారం చేలాయిస్తున్న బీజేపీ (BJP).. పార్టీని మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నది. మరోసారి ఢీల్లీ పీఠాన్ని దక్క�