కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు �
BJP Expels Ex-MLA Over Second Marriage | బీజేపీ మాజీ ఎమ్మెల్యే రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను పెళ్లాడారు. దీంతో బహుభార్యత్వానికి వ్యతిరేకంగా అమలు చేసిన యూనిఫాం సివిల్ కోడ్ను ఆయన ఉల్లం�
భారత మాజీ ప్రధాని, భారత రత్న, బహుభాషా కోవిదుడు దివంగత పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువవలేమని బీజేపీ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని వంగర గ్రామంలో పీవీ 104వ జయ�
ఉద్యోగ వ్యతిరేక విధానాల అమల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దశాబ్దాలుగా పోటీ పడుతున్నాయి. ఉద్యోగ వర్గాలు పోరాడి సాధించుకున్న పెన్షన్ హక్కులను కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన ఆర్థిక చట్టం హరించివేస్తు
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానికసంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్ కూడా ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి.
నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’కి యాభై ఏండ్లు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారతదేశంలో ప్రజల స్వేచ్ఛను, హక్కులను హరించి అరాచక పాలనకు తెరలేపిన వ�
Odisha | పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు దళితులపై దాడిచేసి, గుండుకొట్టి, మోకాళ్లపై నడిపించి బలవంతంగా గడ్డి తినిపించడమే కాకుండా వారితో మురికినీరు తాగించారు. బీజేపీ పాలిత ఒడిశాలోని గంజాం �
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమాని బీజేపీ పార్టీ రాష్ట్ర నేత చిట్నేని రఘు అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్టులకు కేంద్ర �
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆప్ జయభేరి మోగించింది. ఇక్కడ ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా 17,554 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్య�
By-election | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat)లో బీజేపీ (BJP)కి గట్టి షాక్ తగిలింది. గుజరాత్లోని విసవదార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (Visavadar assembly bypoll) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది.