Surgical Strikes |పెహల్గామ్ ఉగ్రదాడి వేళ 2019 పుల్వామా దాడి తర్వాత సరిహద్దు వెంబడి భారత సాయుధ బలగాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించి రాజకీయ వివాదానికి తెరతీశారు కాంగ్రెస్ ఎంపీ (Congress MP), ప�
ఏడాది ముందే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. పార్టీలు ఎన్నికల బరిలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార డీఎంకేను ఎలాగైన గద్దెదించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కి
Intelligence failure | చిగురుమామిడి, మే 2: పహల్గాం దాడి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, నిఘా వ్యవస్థ వైఫల్యంతో అమాయక ప్రజలు బలి కొన్నారని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం మ
నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ మండలాధ్యక్షుడిగా చొల్లేడు గ్రామానికి చెందిన పెంబల్ల జానయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో, ప్రతి బూతు స్థాయిలో బ
తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన
కుల, జనగణన పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని కుట్రలకు తెరలేపాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తూ బలహీనవర్గాలకు �
రేవంత్రెడ్డి ఔట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదని, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని పేర్కొన్నా
CPI KOTAGIRI | కోటగిరి : బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. మే డే సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ, ఏఐటియుసీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్య�
Preity Zinta: గుళ్లకు వెళ్లినంత మాత్రాన బీజేపీలో చేరినట్లు కాదు అని నటి ప్రీతీ జింతా అన్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత భారతదేశ విలువ మరింత తెలిసి వచ్చిందన్నారు. ఎక్స్ అకౌంట్లో ప్రీతి కొన్ని ట్వీట్ల
ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఇవాళ చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో పెద్దపల్లి బంద్కు పిలుపునిచ్చాయి.
ఈ నే�
పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను మొదలుకుని కాంగ్రెస్ నేత
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సారాంశాన్ని, సందేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రజలకు భరోసా, ప్రజా ద్రోహులకు దడ. ఆదివారం నాటి సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి మాట్లాడారన్నది సరే. కానీ, ఆ సభకు తెలంగాణ �
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధమవ్వాలని తెలంగాణ ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూడం మల్లేశం పిలుపునిచ్చారు.