బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు కొట్టేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. నిరుడు పార్లమెం�
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి గద్దె నెక్కిందని, తొందరలోనే ప్రజలు తగిన బుద్ధిచెప్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం వరంగల్లోని 3వ డివిజన్ ఆరెపల్లిలో కాంగ్రెస్, బీజేప�
బీజేపీ పాలిత రాజస్థాన్లో 53,749 ప్యూన్ ఉద్యోగాల కోసం 24.76 లక్షల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పీహెచ్డీ, ఎంబీఏ, లా డిగ్రీలు ఉన్న వారితోపాటు సివిల్ సర్వీసెస్ కోసం తయారవుతున్న ఆశావహ�
తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి మీద కొద్దీ రోజుల కిందట సుప్రీం కోర్టు ఒక నిర్దిష్టమైన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలో ఉన్న సందిగ్ధతకు తెరదించిన తీర్పు ఇది. అందుకే ఇది విశిష్టమైనదంటున్నారు అం�
BRS Party | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అడగకముందే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్�
ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వక్ఫ్ బోర్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వాన
న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పినా నాయకులు పట్టించుకోవడంలేదు. న్యాయవ�
కాంగ్రెస్లో ఢిల్లీ పెద్దలపై అడుగడుగున ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్పై ముఖ్యనేత వర్గం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప�
PI | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 20 : కుల, మతాలకు అతీతంగా శాంతియుతంగా జీవిస్తున్న దేశ ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు సృష్టిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆర�
మరోవైపు సామాన్యులు పొదుపు చేయలేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది. 40 శాతం సంపద దేశంలోని ఒక శాతం జనాభా దగ్గరే కేంద్రీకృతమైంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలా సంపద ఒక దగ్గర పోగుపడటం ఏ మాత్రం మంచిది కాదు. భారత్ను ప్రపం�
ఎందుకిలా? పదే పదే ప్రభుత్వ పల్లకీని మోయాల్సిన అవసరం ఆ బీజేపీ ఎంపీకేంది? సర్కారు ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి మీడియా ముందుకు వచ్చి.. ఇష్యూ డైవర్షన్ కోసం ఆరాటపడటమెందుకు? తాజా సంచలన విషయాలనూ చిన్నదిగా కొట్టి�
ఈ నెలాఖరులోగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత కేంద్ర క్యాబినెట్ విస్తరణతోపాటు మార్పులు చేర్పులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలు