ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడినా కేంద్�
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjankumar Yadav) చేసిన అనుచిత వ్యాఖ్యలపైబీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబర్పేట తిలక్ నగర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశార�
పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. హెచ్సీయూలో జరిగిన వి
పర్యావరణ పరిరక్షణ పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు భూ కుంభకోణంపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలని, లేదా ఆర్బీఐ, సీవీసీ, సీబీ�
JAGITYAL | జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కార్యకర్తలకు సూచించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ప్రమాణ స్వీకారం గురువారం క�
ఆక్రమ కేసులతో కాంగ్రెస్ ప్రతిష్టను, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తగ్గించలేరని, ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు.
Tamil Nadu | తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి స్మారక చిహాన్ని ఆలయ ‘గోపురం’ ప్రతిరూపంతో
అలంకరించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న ఈ స్మారకాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు స�
ఎవరో భిక్ష పెడితేనో, ఎవరో దయ తలిస్తేనో తెలంగాణ రాలేదు. కేసీఆర్ త్యాగం, పోరాట పటిమ వల్లే తెలంగాణ కల సాకారమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘన�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తీసుకొంటున్న ప్రతీ నిర్ణయమూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. మొన్న రూపాయి సింబల్ ప్లేస్లో తమిళ అక్ష�
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సభ విజయవంతానికి హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామా�
దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకూ పడిపోతున్నదంటూ ఇటీవల కుండబద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని న
రాష్ట్రంలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సం�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 16 ఏండ్ల బాలిక గ్యాంగ్ రేప్కు గురైంది. బాలిక ఈ నెల 10న తనకు కాబోయే భర్తతో కలిసి కాస్గంజ్ జిల్లాలోని హజారా కెనాల్ పక్కన ఉండగా ఈ దారుణం జరిగింది.