కేవలం భారతీయ సమాజానికే పరిమితమైన విశిష్ట లక్షణం కులం. పుట్టుకకు ముందే నిర్ణయమై, పుడమిలో కలిసినా మారనిది కులమే. ఒకప్పుడు సమాజ పురోభివృద్ధికి అది వెన్నెముక. కానీ, యాంత్రిక విప్లవం ఆరంభంతో కులవృత్తుల ప్రాభ�
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మరో ఇద్దరు సీనియర్ మంత్రుల కార్యాలయాలలో అవినీతి విలయతాండవం చేస్తోందని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) గురువారం సంచలన ఆరోపణలు ఆరోపించింది. బీజేపీ �
దేశాన్ని మతోన్మాద వాదుల నుంచి కాపాడుకుందామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు.
కార్పొరేట్ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తుందని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ ఆరోపించారు.
JAGITYAL | ప్రజల తీర్పు, కార్య కార్యకర్తల శ్రమను లెక్కచేయకుండా ఒక పార్టీనుంచి గెలిచి స్వలాభం కోసం మరో పార్టీలోకి జంప్ అయిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీకు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల తీర్పును కోరాలని బీ�
మధిరలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వర్రావు అన్నారు. బుధవారం వంద పడకల హాస్పటల్ ఎదుట బీజేపీ పట్టణాధ్యక్షుడు శివరాజు స�
kamareddy | బాన్సువాడ, ఏప్రిల్ 9 : కల్తీ కల్లు తయారీదారులు, విక్రయదారులను ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణముగా బడుగు జీవుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని బీజేపీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, బీ�
Congress Leaders | బీజేపీ, ఆర్ఎస్ఎస్ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తూ అవహేళన చేస్తుందని, మనుధర్మ శాస్త్రం, సనాతన ధర్మం పేరుతో బీజేపీ కులమతాల మధ్య, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో కల్లోలం సృష్�
కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు గవర్నర్లను అడ్డుపెట్టుకొని కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధింపులకు గురిచేసేవి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టడం మొదలు రాష్ట్ర ప్రభుత్వాలను
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు, సంభాషణలను బీజేపీ లీక్ చేయడంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇబ్బంది పడ్డారు. ఎంపీలెవరూ మీడియాతో మా�
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్థిరత్వానికి పునాది కాగా బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర
Rajasthan : బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాపై వేటు వేశారు. షోకాజ్ నోటీసు జారీ చేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ దళిత నేత ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత.. ఆ గుడిని బీజేపీ నేత శుద్ధి చేశారు. ఈ నేపథ్యంల�
ఆయా సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ ఎత్తున విరాళాలు స్వీకరించిన జాతీయ రాజకీయ పార్టీగా బీజేపీ మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,358 విరాళాల ద్వారా బీజేపీ రూ.2,243 కోట్లను పొందింది. ఈ విషయాన్న�
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహిస్తామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్