హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ గౌతమ్రావును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ప్రభాకర్ పదవీకాలం మే 1న ముగియనున్నది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23�
Congress | మన్సురాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది సీఎం రేవంత్ రెడ్డియేనని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజ�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేక పౌరులను నిర్బంధాల పాలుచేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని బీజేపీ నల్లగొండ జ
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకం ఘోరంగా విఫలమైందని ఫిన్ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ విమర్శించారు. ప్రస్తుతం భారత్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఓలా, జొమాటో, పేటీయం వంటివి వాస్
sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 3: రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలన వైఖరిపై బీజేపీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని బిజె�
A Raja: తిలకం పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు అని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు డీఎంకే నేత ఏ రాజా. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన ఆ వ్యాఖ్యలకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. �
పేద, మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు.. రూ.వేల కోట్లు తీసుకొని విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ల అప్పులను మాత్రం రైటాఫ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో బ్యాంకులు ఇ�
‘పెన్షన్' అనేది సామాజిక భద్రతా పథకం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకొనే ఉద్యోగులు వయసు పైపడటం వల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పేదరికంలోకి వెళ్లిపోకుండా కాపాడేది. మన దేశం శ్రేయో రాజ్యం. ఈ శ్ర
విమర్శను స్వీకరించటానికి సిద్ధంగా లేని బీజేపీ లాంటి పార్టీ పాలిస్తున్న మన దేశంలో గ్రోక్ సంచలనం రేపుతున్నది. క్రికెట్, సినిమాలు, రాజకీయాలు ఇలా ఏ అంశమైనా తనదైన శైలిలో సమాధానాలు చెప్తున్నది. ముఖ్యంగా బీజ
HCU Land Issue | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తున్న తరుణంలో కేశంపేట మండలంలో బీజేపీ కార్యకర్తలను పోలీసుల�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కొందరు ప్రజాప్రతినిధుల తీరు ప్రజల్ని సొంత డబ్బులతో వంతెన నిర్మించుకొనేందుకు పురిగొల్పింది. తమకు ఇచ్చిన హామీ మేరకు తమ గ్రామానికి వంతెన నిర్మిస్తారని చాలా ఏండ్లు ఎదురుచూసి..
మైనారిటీలపై హింసకు సంబంధించి 2014-15 నుండి 2024-25 వరకు జాతీయ మైనారిటీల కమిషన్(ఎన్సీఎం)కు 568 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 251 ఫిర్యాదులు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుండే అందాయి. డీఎంకే ఎంపీ పీ వ�