Medical Camp | రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం దండేపల్లి మండలంలోని మ్యాదరిపేటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ప్రారంభించారు.
BJP | ఖిలావరంగల్, మార్చి 29: ఉత్తర తెలంగాణాకే పెద్ద దిక్కైన ఎంజీఎం దవాఖానను యుద్ధప్రాతిపాదికన ప్రక్షాళన చేసి తగిన నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వ�
దశాబ్దాలుగా బీజేపీ పాలిస్తున్నప్పటికీ గుజరాత్లో వైద్య రంగం అస్తవ్యస్తంగా ఉంది. ‘అక్కడి దవాఖానల్లో వైద్యులు, నర్సులు సరిపడా లేరు. కనీసం రోగులకు అవసరమైన పడకలు కూడాలేవు. సమగ్రమైన ఆరోగ్య విధానం లేక, ఆరోగ్య
KARIMNAGAR BJP | కార్పొరేషన్ మార్చి 28 : కరీంనగర్ తాగునీటి అవసరాల కోసం ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండికి వెంటనే నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదు భస్మాసుర హస్తం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామంలో బీజేపీ మండల
BJP | రుద్రూర్/లింగంపేట్ : ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్రావు, రుద్రూరు మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ కోరారు.
ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) నేత ముదిగొండ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అధికారం కోసం చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4 వేలు, మహాలక్ష్మి పథకంలో
కాంగ్రెస్.. బీజేపీలు ఢిల్లీలో కుస్తీ చేస్తూ, గల్లీలో దోస్తీ చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ బాహాటంగానే ఒప్పందం చేసుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్పై దాడి
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పేరు చెప్పి, ఎన్నికల హామీలను విస్మరించవద్దని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కొనసాగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సర్క�
పర్యాటకులుగా, విద్యార్థులుగా, చికిత్స కోసం రోగులుగా, వ్యాపారులుగా వచ్చే వారిందరికీ స్వాగతం పలకడానికి భారత్ సిద్ధమేనని, అయితే ఎవరైతే బెదిరింపులకు పాల్పడతారో అటువంటి వారి పట్ల మాత్రం తమ ప్రభుత్వం కఠినం�
irisilla | సిరిసిల్ల టౌన్, మార్చి 27: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్ర పాలకులను తరిమిన నాయకుడు సిద్ధం వేణు పట్ల బీజేపీ నాయకులు మాట్లాడిన తీరు సరిగా లేదని, వారు మాట్లాడిన తీరు సంహించేది లేదని బీఆర్�
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దివంగత గుండగోని మైసయ్య గౌడ్ సేవలు మరువలేనివని ఆ పార్టీ గట్టుప్పల్ మండలాధ్యక్షుడు రావుల ఎల్లప్ప అన్నారు. మైసయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం మండల పరిధిలోని తెర�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యంగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణుకుమార్ అన్నారు. గురువారం మునుగోడు మండల పరిధిలోని కల్వ�
రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.