ఆక్రమ కేసులతో కాంగ్రెస్ ప్రతిష్టను, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తగ్గించలేరని, ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు.
Tamil Nadu | తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి స్మారక చిహాన్ని ఆలయ ‘గోపురం’ ప్రతిరూపంతో
అలంకరించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న ఈ స్మారకాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు స�
ఎవరో భిక్ష పెడితేనో, ఎవరో దయ తలిస్తేనో తెలంగాణ రాలేదు. కేసీఆర్ త్యాగం, పోరాట పటిమ వల్లే తెలంగాణ కల సాకారమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘన�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తీసుకొంటున్న ప్రతీ నిర్ణయమూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. మొన్న రూపాయి సింబల్ ప్లేస్లో తమిళ అక్ష�
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సభ విజయవంతానికి హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామా�
దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకూ పడిపోతున్నదంటూ ఇటీవల కుండబద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని న
రాష్ట్రంలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సం�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 16 ఏండ్ల బాలిక గ్యాంగ్ రేప్కు గురైంది. బాలిక ఈ నెల 10న తనకు కాబోయే భర్తతో కలిసి కాస్గంజ్ జిల్లాలోని హజారా కెనాల్ పక్కన ఉండగా ఈ దారుణం జరిగింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వరద కాలువ పనుల్లో 15 శాతం కమీషన్ వసూలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సంస్థలకు కాంట్రాక్టులను కట్టబెట్టారని తెలిపారు.
Madhavi Latha | టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. 2007లో మహేష్ బాబు నటించిన "అతిథి" చిత్రంలో హీరోయిన్ స్నేహ
Anjaneyulu Goud | జిల్లాలో బీజేపీ , కాంగ్రెస్ను కృష్ణా నదిలో తోయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు.
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటువేసే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేయడ
స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ను సొంతం చేసుకోవడానికి బీజేపీ ఆరాటపడుతున్నది. ఆ దేశభక్తునికి మతం మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నది. ఇంతకాలం తనకేమీ పట్టనట్టు వ్�