ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఏపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 65 కోట్లు అని, ఇది దేశంలోనే అత్యధికమన�
గుజరాత్ కాంగ్రెస్లోని కొందరు నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని, అవసరమైతే 20, 30 మంది నాయకులను ఏరిపారేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజస్థాన్లోని కాంగ్రెస్ కార�
Councillors Climb Table | బడ్జెట్ సెషన్ చివరి రోజున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆప్, బీజేపీ సభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అలాగే బీజేపీ కౌన్సిలర్లు మేయర్ టేబుల్పైకి ఎక్కి ని�
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏల�
Mulkanuru | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంగా 30 పడకల ప్రభుత్వాసుపత్రిని కేటాయించకపోతే హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని బీజేపీ జిల్లా నాయకులు పైడిపల్లి పృధ్విరా�
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయినా బీఆర్ఎస్ కార్యకర్తలను ఏమీ చేయలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలమంతా కలిసొస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొట్టుక
BRS Party | మన్సురాబాద్ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 12న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీ, వీరన్న గుట్ట, విజయనగర్ కాలనీల్లో రూ.71 ల�
KTR | బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
Pawan Kalyan| జనసేనాని పవన్ కళ్యాణ్ గత రాత్రి జరిగిన 12వ పార్టీ ఆవిర్భావ సభలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఇందులో భాగంగా భాషా రాజకీయాలపై కూడా ఆ
మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తుషార్ ఇటీవల తిరువనంతపురంలో మాట్లాడు తూ బీజేపీ, ఆరెస్సెస్ చాలా ప్రమాదకరమైన, కపటత్వం గల శత్రువులని, అవి కేరళలో ప్రవేశ�