స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ను సొంతం చేసుకోవడానికి బీజేపీ ఆరాటపడుతున్నది. ఆ దేశభక్తునికి మతం మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నది. ఇంతకాలం తనకేమీ పట్టనట్టు వ్�
జిల్లాలో పసుపు బోర్డు ఎక్కడ ఉన్నదో ఎంపీ అర్వింద్ చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రాణాదివ్యనగర్లో గ్యాస్బండ, కట్టెల పోయితో నిరసన వ్యక్తం చేశారు.
Warangal | బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
పదకొండేండ్ల బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల పుట్ట బద్దలైంది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే ప్రధాన సూచీలు, అంశాల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ దిగజారిపోయినట్టు తేటతెల్లమైంది. అయితే, అసలు వాస్తవాలను కప్పిపుచ్�
water problems | చొప్పదండి, ఏప్రిల్ 11: సాగునీళ్లు లేక చేతికి అందించిన పంట రైతుల కళ్ళముందే ఎండి నష్టపోయే దుస్థితి వచ్చిందని, వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వానిక
Nainar Nagendran | తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్గా ఉన్న అన్నామలై (K Annamalai) వారసుడిగా నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) రానున్నట్లు తెలిసింది.
Nitish Kumar As Deputy PM | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉప ప్రధాని కావాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపింద�
కేవలం భారతీయ సమాజానికే పరిమితమైన విశిష్ట లక్షణం కులం. పుట్టుకకు ముందే నిర్ణయమై, పుడమిలో కలిసినా మారనిది కులమే. ఒకప్పుడు సమాజ పురోభివృద్ధికి అది వెన్నెముక. కానీ, యాంత్రిక విప్లవం ఆరంభంతో కులవృత్తుల ప్రాభ�
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మరో ఇద్దరు సీనియర్ మంత్రుల కార్యాలయాలలో అవినీతి విలయతాండవం చేస్తోందని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) గురువారం సంచలన ఆరోపణలు ఆరోపించింది. బీజేపీ �
దేశాన్ని మతోన్మాద వాదుల నుంచి కాపాడుకుందామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు.
కార్పొరేట్ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తుందని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ ఆరోపించారు.