సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ గెలువడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి అడుగడుగునా కేంద్ర మంత్రులు అండదండగా ఉంటూ వస్తుండడం పలు అనుమాలకు తావిస్తుందన్�
Minister Ponnam | మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) పై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు ఊసకోయిల ప్రకాష్ హెచ్చరించారు.
Odisha Assembly | ఒడిశాలో రెండో దశ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గందరగోళంతో ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం బీజు పట్నాయక్ పట్ల అగౌరవం, మహిళల భద్రత అంశాలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. బీజేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర�
Reavnth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలోనే నంబర్వన్ చీటర్గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ నాగురావ్ నామాజీ విమర్శించారు.
‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ అనే నినాదంతో ప్రజా సమస్యల పరిషారమే లక్ష్యంగా అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నా
KTR | కరీంనగర్ - నిజామాబాద్ - మెదక్ - ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత తీసుక�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయంపై నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల బీజేపీ (BJP) నాయకులు సంబురాలు నిర్వహించారు. తెలంగాణ లో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ నాయకులు అన్నారు.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులన�
పదిహేను నెలల పాలన పూర్తి చేసుకున్న రేవంత్రెడ్డి సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో పరాజయం పాలైంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి ప�
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇటీవలి ఢిల్లీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాని�
పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. ప్రగతి పథంలో ముందు వరుసలో నిలిచింది. అయితే, జాతీయ రాజకీయాల చలనశీలతను పట్టడంలో తెలంగాణ జెరంత వెనుకబడే ఉన్నదని చెప్పుకోవాలి.
కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం అ�