రాష్ట్రంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకటి రెండేండ్లుగా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని నియమించలేకపోగా, మరొకటి ఏడాదిన్నర నుంచి ధైర్యంగా మంత్రివర్గాన్ని విస్తర�
CITU | కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రం చేసిందని సీఐటీయూ ( CITU ) జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్, జిల్లా నాయకులు బి రామ
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని (బాలాజీ మందిర్) శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్మికులంతా తమ హక్కులను సాధించుకునేందుకు సంఘటితంగా పోరాడాలని ఐఎన్టీయూసీ (INTUC) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధనుంజయ్, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ అన్నారు. కాటేదాన్లోని సీఐటీయూ �
రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై దేశద్రోహం కేసు నమోదుచేయాలని కరీంనగర్, జగిత్యాల పోలీసులకు బీజేపీ, భారత సురక్ష సమితి నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు.
భారత సైన్యం ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ‘ఆపరేషన్ సిందూర్'ను కించపరిచేలా పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యాకమిషన్ అడ్వైజరీ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై చర్యలు తీసుకో�
BRS | మండల పరిధిలోని ఏక్మామిడి గ్రామానికి చెందిన బీజేపీ , కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది నాయకులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి , రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్�
బడుగు, బలహీన వర్గాల పోరాటానికి, ఆకాంక్షలకు కులగుణన రూపంలో పాక్షిక విజయం లభించింది. ఎవరు ఎంతో వారికంత అన్న న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈ దేశంలోని బహుజనులు దశాబ్దాల నుంచి గళమెత్తుతున్నారు, ఉద్యమిస్తున్నార
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి దరఖాస్తులు స్వీకరిం�
Prakash Raj | జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో నరమేధానికి పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన రీతిలో బదులు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్పై తప్పకుండా ప
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, పరిపాలనలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్ పట్టణ కేంద్రంతోపాటు, మండలంలోని లక్ష్మీదేవ�
భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడిగా పసులేటి గోపి కిషన్ ను నియామకం చేస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు అందజేశారు. గోపి కిషన్ గతంలో శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేయగా గత ఎ�