బీజేపీ అంటే నమ్మకం కాదు అమ్మకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)ని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత ద�
ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చే�
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) విషయంలో బీజేపీ ఎంపీ నగేశ్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తమ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. బీజేపీ ప్�
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేశాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అధికార పార్టీ కాంగ్రెస్ బల�
ప్రభుత్వాన్ని యాచించడం ప్రజలకు అలవాటైపోయిందని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాచించడం మాని, దేశం కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన మహనీయుల చరిత్ర
రెండు వేర్వేరు రాష్ర్టాలలోని ఓటర్లకు ఒకే రకమైన ఓటరు కార్డు నంబర్లను ఇచ్చినట్టు వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై ఎన్నికల కమిషన్ ఆదివారం స్పందిచింది. డూప్లికేట్ నంబర్లను నకిలీ ఓటర్లుగా భావించా�
రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు శంకరగిరి మాన్యాలే దిక్కని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావు విమర్శించారు. ఆదివారం పట్టణంలోని మండల పరి�
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి రెండు రోజుల్లో జరిగిన పైరెండు ఘటనలే నిదర్శనం. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం ఒకో పార్టీతో ఒకో విధంగా వ్యవహరిస్తుండటం�
రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, ద్విభాషా విధానం, హిందీ విధింపుపై వ్యతిరేకతకు కట్టుబడి ఉంటానన్నదే తన పుట్టినరోజు సందేశమని శనివారం 72వ జన్మదినం జరుపుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ రెండూ దొంగాట అడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. బీసీలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్�
CM Revanth Reddy | తెలంగాణ భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు సీఎం రేవంత్రెడ్డిపై దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు చేపట్టింది.