USAID Fund: 21 మిలియన్ల డాలర్ల నిధుల్ని ఇండియాకు అమెరికా తరలించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మోదీని ఓడించేందుకు ఆ డబ్బును కాంగ్రెస్
బెంగళూరు రోడ్ల సమస్యను దేవుడు కూడా పరిష్కరించలేడని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో రోడ్లు, ట్రాఫిక్ దుస్థితిపై ఆయన స్పం�
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పసుపు రైతులను దగా చేశాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఉపయోగపడని పసుపు బోర్డు ఎందుకని ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీ పాలనలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.53% కేటాయింపులు చేశారని విమర్శించారు.
తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చె�
పసుపు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. పేరుకేమో నిజామాబాద్కు పసుపుబోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు మద్దతు ధరను కల్పించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారు. దీంతో �
Anji Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy) తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తరువాతే ఎన్నికల్లో ఓట్లు అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు.
Rekha Gupta | దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాషాయ జెండా రెపరెపలాడింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా (Rekha Gupta) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
కులగణన సర్వేలో పాల్గొనని వారు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. వివరాలను నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్న సస్పెన్స్కు బుధవారంతో తెరపడనుంది. బీజేపీ శాసన సభాపక్షం బుధవారం తమ నేతను ఎంపిక చేసుకోనుంది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయం వెల్లడి కానుంది.
భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ను, ఎన్నికల కమిషనర్గా (ఈసీ) వివేక్ జోషిని నియమిస్తూ సోమవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది. సీఈసీ ఎంపికకు సంబం�
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ �
దేశంలో డ్రోన్ల తయారీ రంగం వృద్ధి చెందాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. ఆదివారం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘డ్రోన్లు కేవలం సాంకేతికత కాదు.