Vinod Kumar | 2014లో కూడా తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా సర్ ప్లస్ బడ్జెటే. ఏదో కొత్త విషయం చెప్పినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది అందరికీ తెలిసిందే. తెలంగాణ అప్పుల కుప్ప కాలేదు నిర్మలా సీతారామన్.. మైండ్ ఇట్ అని విన�
ప్రభుత్వం పెండింగ్ పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల పాడి రైతులు గురువారం కూడా ఆందోళనకు దిగా రు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై గురువ�
Kunamneni Sambasiva Rao | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 : రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకుల చేతిలో దేశం మగ్గుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ పాల్వ�
Aaditya Thackeray | దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. తమ పార్టీకి, కేజ్రీవాల్కు, కాంగ్రెస్కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్
జాతీయ పార్టీలు గొప్ప జాతీయతా భావాలు కలిగి ఉండాలి. సమగ్రమైన జాతీయ విధానాలతో దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిలో సమతుల్యత పాటించాలి. అధినాయకుడి స్వరాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదాలు లేకుండా అన్ని ప్
బీఆర్ఎస్ మొదటి నుంచీ చెప్తున్నట్టు కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షులని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నువ్వు కొట్టినట్టు చేస్త
Vijay meets Prashant Kishor | తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్
Anil Vij | హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రి అనిల్ విజ్కు ఆ పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి, ముఖ్యమంత్రి నయాబ్ సైనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ దోహదపడిందనేది ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ పలువురు రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్యానం. ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 45.56 శాతం ఓట్లతో 48 �
ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఒక్కో కార్యకర్త వంద మందితో సమానమని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కే.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన
బీజేపీ ఎట్టకేలకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించింది. కేంద్రంలో గత పదేండ్లకు పైగా అధికారం చెలాయిస్తున్న పార్టీకి ఇది చిరకాల స్వప్నం. అయితే సీట్ల పరంగా బీజేపీకి చాలానే వచ్చినప్పటికీ ఓట్ల పరంగా ప�