Raja Narendra Goud | బీజేపీ(BJP) దళిత, బహుజన వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ ఆవిర్భావం నుంచి బీసీలను, దళితులను రాజకీయంగా, సామాజికంగా , ఆర్థికంగా అణగదొక్కుతూ �
KTR | ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీనే గెలిపించిందని వ్యాఖ్యానించారు.
Saurabh Bharadwaj | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ బీజేపీపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుల్లోనే మ్యాజిక్ ఫిగర్�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది. బీజేపీ కంటే అధికార ఆప్ వెనుకబడిపోయింది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రద�
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఈ సారి బీజేపీదే విజయం అంటున్నాయి.. అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఆప్ మరోసారి విపక్షాలను చీపురుతో జాడిస్తుందా అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ‘ఎక్స్'లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచరుల ఖాతాలను సదరు సోషల్ మీడియా సంస్థ రద్దు చేసింది. నియమ నిబంధనలు పాటించక పోవడంతో ఈ మేరకు చర్యలు చేపట్టిన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ వెళ్లింది. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఢిల్లీ మాజీ సీఎం అర�
Contonment BJP | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ నేతల్లో కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడి పోస్ట్ కోసం ఆ పార్టీ నేతలు బానుకా మల్లికార్జున్, రామకృష్ణ మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Delhi Exit Polls | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోటీలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. 60.15 శాతం పోలింగ్ నమోదైంది.