Narayana | బీజేపీ, కాంగ్రెస్ రెండు బ్లాక్మెయిల్ పార్టీలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం హనుమకొండ లోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
ఢిల్లీ సీఎంవో నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలను తొలగించి వాటి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సోమవారం ఆరోపించింది.
Congress Meet | బీజేపీ (BJP) ని ఎదుర్కొనే వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) పదును పెడుతోంది. ఏప్రిల్లో జరగనున్న ఏఐసీసీ (AICC) కీలక సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించే దిశగా ఆ పార్టీ అడుగులు �
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అన్నివేళలా కంటికిరెప్పలా.. రక్షణ కవచంలా నిలబడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
Sridhar Babu | బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, దానిపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు(Sridhar Babu) డిమాండ్ చేశారు.
MLC election Campaign | ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు శనివారం లింగంపేట మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ను ప్రజలంతా ఆర్ఎస్ బ్రదర్స్ అని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ రక్షణ కవచంలో రేవంత్ రెడ్డి �
USAID Fund: 21 మిలియన్ల డాలర్ల నిధుల్ని ఇండియాకు అమెరికా తరలించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మోదీని ఓడించేందుకు ఆ డబ్బును కాంగ్రెస్
బెంగళూరు రోడ్ల సమస్యను దేవుడు కూడా పరిష్కరించలేడని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో రోడ్లు, ట్రాఫిక్ దుస్థితిపై ఆయన స్పం�
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పసుపు రైతులను దగా చేశాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఉపయోగపడని పసుపు బోర్డు ఎందుకని ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీ పాలనలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.53% కేటాయింపులు చేశారని విమర్శించారు.
తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చె�