జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంప
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు అంతకంతకూ క్షీణించిపోతున్నాయి. నాణ్యమైన విద్యను అందిస్తామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మాటను ఎప్పుడో మర్చిపోయింది. బడ్జెట్లో వి�
దేశంలోని ైస్పెసెస్, టీ, రబ్బర్ బోర్డులకు బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్రం, పసుపు బో ర్డుకు మాత్రం నయాపైసా ఇవ్వకపోవడం విడ్డూరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయింపులు లేవు. ఉమ్మడి జిల్లాలో ఒక బీజేపీ ఎంపీ స్థానంతోపాటు నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు గెలిప�
APP MLAs join BJP | దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే దీనికి ముందు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు 8 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. శుక్రవారం పార్టీకి రాజీనామా చేసిన ఆ ఎమ్�
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వదిన, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ (Sita Soren) తిరిగి సొంతగూటికి చేరనున్నారు. మంగళవారం ఆమె జేఎంఎంలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది.
పసుపుబోర్డు అంశంలో కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతున్నది. ఐదున్నరేండ్లపాటు సాగదీతతో పసుపు రైతులను మోసం చేసిన బీజేపీ.. 15 రోజుల క్రితం పసుపుబోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళను సాక్షాత్తూ ఆమె మామ, మరిది మరికొందరు కలిసి దౌర్జన్యం చేసి కొట్టి, అర్ధనగ్నంగా చేసి, చేతులు కట్టేసి వీధులలో ఊరేగ
సోషల్ మీడియాలో కాంగ్రెస్కు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఎవరి పాలన కావాలంటూ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోల్లో దాదాపు 70 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుందని ఓట్లు వేశారు. కాంగ్ర�
BJP Spent Over Rs 1,737 Crore | గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రూ.1,737.68 కోట్లను బీజేపీ ఖర్చు చేసింది. పార్టీ ప్రచారానికి రూ.884.45 కోట్లు వ్యయం చేయగా, అభ్యర్థుల ఖర్చుల కోసం రూ.853.23 కోట్లు కేటాయించింది.
రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దుంపకుళ్లు తెగులు ప్రభావంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఎకరానికి సరాసరి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఇప్పుడు 15-20 క్వింటాలు రావడం గగనమైపోయింది.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలేశ్వరాలయ సమీపంలో ఉత్తర వాహిని పెద్దవాగు వద్ద నర్మదా, సరస్వతీ పుషర ఘాట్లను స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావుతో క�
Yamuna Water | హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నీటిని తాగినట్లు నటించారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. నోట్లోని నీటిని వెంటనే ఊమ్మేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి