‘పెన్షన్' అనేది సామాజిక భద్రతా పథకం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకొనే ఉద్యోగులు వయసు పైపడటం వల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పేదరికంలోకి వెళ్లిపోకుండా కాపాడేది. మన దేశం శ్రేయో రాజ్యం. ఈ శ్ర
విమర్శను స్వీకరించటానికి సిద్ధంగా లేని బీజేపీ లాంటి పార్టీ పాలిస్తున్న మన దేశంలో గ్రోక్ సంచలనం రేపుతున్నది. క్రికెట్, సినిమాలు, రాజకీయాలు ఇలా ఏ అంశమైనా తనదైన శైలిలో సమాధానాలు చెప్తున్నది. ముఖ్యంగా బీజ
HCU Land Issue | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తున్న తరుణంలో కేశంపేట మండలంలో బీజేపీ కార్యకర్తలను పోలీసుల�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కొందరు ప్రజాప్రతినిధుల తీరు ప్రజల్ని సొంత డబ్బులతో వంతెన నిర్మించుకొనేందుకు పురిగొల్పింది. తమకు ఇచ్చిన హామీ మేరకు తమ గ్రామానికి వంతెన నిర్మిస్తారని చాలా ఏండ్లు ఎదురుచూసి..
మైనారిటీలపై హింసకు సంబంధించి 2014-15 నుండి 2024-25 వరకు జాతీయ మైనారిటీల కమిషన్(ఎన్సీఎం)కు 568 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 251 ఫిర్యాదులు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుండే అందాయి. డీఎంకే ఎంపీ పీ వ�
Medical Camp | రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం దండేపల్లి మండలంలోని మ్యాదరిపేటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ప్రారంభించారు.
BJP | ఖిలావరంగల్, మార్చి 29: ఉత్తర తెలంగాణాకే పెద్ద దిక్కైన ఎంజీఎం దవాఖానను యుద్ధప్రాతిపాదికన ప్రక్షాళన చేసి తగిన నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వ�
దశాబ్దాలుగా బీజేపీ పాలిస్తున్నప్పటికీ గుజరాత్లో వైద్య రంగం అస్తవ్యస్తంగా ఉంది. ‘అక్కడి దవాఖానల్లో వైద్యులు, నర్సులు సరిపడా లేరు. కనీసం రోగులకు అవసరమైన పడకలు కూడాలేవు. సమగ్రమైన ఆరోగ్య విధానం లేక, ఆరోగ్య
KARIMNAGAR BJP | కార్పొరేషన్ మార్చి 28 : కరీంనగర్ తాగునీటి అవసరాల కోసం ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండికి వెంటనే నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదు భస్మాసుర హస్తం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామంలో బీజేపీ మండల
BJP | రుద్రూర్/లింగంపేట్ : ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్రావు, రుద్రూరు మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ కోరారు.
ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) నేత ముదిగొండ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అధికారం కోసం చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4 వేలు, మహాలక్ష్మి పథకంలో
కాంగ్రెస్.. బీజేపీలు ఢిల్లీలో కుస్తీ చేస్తూ, గల్లీలో దోస్తీ చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ బాహాటంగానే ఒప్పందం చేసుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్పై దాడి
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పేరు చెప్పి, ఎన్నికల హామీలను విస్మరించవద్దని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కొనసాగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సర్క�