Vijay meets Prashant Kishor | తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్
Anil Vij | హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రి అనిల్ విజ్కు ఆ పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి, ముఖ్యమంత్రి నయాబ్ సైనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ దోహదపడిందనేది ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ పలువురు రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్యానం. ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 45.56 శాతం ఓట్లతో 48 �
ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఒక్కో కార్యకర్త వంద మందితో సమానమని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కే.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన
బీజేపీ ఎట్టకేలకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించింది. కేంద్రంలో గత పదేండ్లకు పైగా అధికారం చెలాయిస్తున్న పార్టీకి ఇది చిరకాల స్వప్నం. అయితే సీట్ల పరంగా బీజేపీకి చాలానే వచ్చినప్పటికీ ఓట్ల పరంగా ప�
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 70 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన ఆ పార్టీ.. కేవలం మూడు స్థానాల్లోనే డిపాజిట్లు దక్కించుకున్నది.
గత రెండేండ్ల నుంచి రావణ కాష్టంగా రగులుతున్న మణిపూర్లో అధికార పార్టీ బీజేపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఎన్ బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. సాయంత్రం తన రాజీనామా ల�
Tejashwi Yadav | ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, బీజేపీ విజయం బీహార్లో ప్రభావం చూపవచ్చని అంచనా వ�
27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్నది. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జోరందుకున్నది.
దేశ రాజధాని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వశమైంది. 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పదేండ్ల ఆప్ పాలనకు బ్రేకులు వేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఐరన్లెగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్కు గుండుసున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి కాంగ్రెస
ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని, ఆప్-దా(విపత్తు) నుంచి స్వేచ్ఛ లభించినందుకు ఢిల్లీ ప్రజలు ఉత్సాహం, సంతృప్తితో ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.