BRS Party | మన్సురాబాద్ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 12న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీ, వీరన్న గుట్ట, విజయనగర్ కాలనీల్లో రూ.71 ల�
KTR | బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
Pawan Kalyan| జనసేనాని పవన్ కళ్యాణ్ గత రాత్రి జరిగిన 12వ పార్టీ ఆవిర్భావ సభలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఇందులో భాగంగా భాషా రాజకీయాలపై కూడా ఆ
మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తుషార్ ఇటీవల తిరువనంతపురంలో మాట్లాడు తూ బీజేపీ, ఆరెస్సెస్ చాలా ప్రమాదకరమైన, కపటత్వం గల శత్రువులని, అవి కేరళలో ప్రవేశ�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడును మోసం చేసిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆరోపించారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం ఆయన శాసనసభకు సమర్పించారు.
పసుపు రైతుకు నష్టాలు తప్ప లాభమే లేకుండాపోతున్నది. ఈ సీజన్ ఆరంభం నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో యార్కెట్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. దళారులకు సర్కారు పెద్దల�
KTR | బీజేపీ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలా..? సిగ్గు.. సిగ్గు..! అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
తమిళనాట భాషా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం తయారుచేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ఆ స్థానంలో తమిళ పదం రూబాయి
స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావు కేసులో రాజకీయ నేతలెవ్వరికీ సంబంధాలు లేవంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేసిన కొద్ది గంటలకే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నటి వివాహ వేడుకల�
హిందీ భాషా వికాసానికి ఉద్దేశించిన కాషాయ విధానంగా జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరాది రాష్ర్టాలలో గ�
హర్యానా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాజయం ఎదురైంది. మొత్తం 10 మేయర్ స్థానాలకు ఎన్నికలు జరుగగా, తొమ్మిదింటిలో బీజేపీ విజయం సాధించింది. మరో స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కైవశం చేసుకున్నారు. �