రాష్ట్రంలో అడుగడుగునా నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొన్నాళ్లుగా ప్రజలకు శాంతి లేదు.. భద్రత అసలే లేదనే వాదన వినిపిస్తున్నది. వరుస వైఫల్యాలు, ఆరోపణలు చూస్తుంటే ‘ఈ పోలీసు వ్యవస్థకు ఏమైంది?’
ధర్నా పేరుతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణుల దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, దాడిచేసిన వ
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై నిలదీస్తున్నందుకు కేటీఆర్పై కేసులు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఆరుసార్లు ప్రయత్నించిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
Hyderabad | ఎంపీ ప్రియాంక గాంధీపై(Priyanka gandhi) బీజేపీ నేత రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్పై( BJP) కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది. మంగళవారం మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది.
Madhavilatha | మాధవీలతను ప్రాస్టిట్యూట్ అని పరుష పదజాలం వినియోగించడంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు. కానీ ఆయన అన్న మాటలను మరిచిపోలేకపోతున్నానని మా�
BJD protest | ఒడిశా (Odisha) లో బీజేపీ (BJP) ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష బీజేడీ (BJD) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సందర్భంగా అధికారమే లక్ష్యంగా ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత �
Madhavilatha | సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం ముగిసిపోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు తగ్గి మాధవీలతకు బహిరంగంగా సారీ చెప్పారు. ఏదో పెద్ద
రైతు సమస్యల పరిష్కారం, డిమాండ్లు నెరవేర్చడంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నదని, బీజేపీ సర్కారు రైతు వ్యతిరేఖ విధానాలకు వీడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మారె�
Arvind Kejriwal | బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్నికలకు ముందు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హామీలను అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. �
Madhavilatha | సినీ నటి, బీజేపీ నేత మాధవీలత, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. మాధవీలత ఒక ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న తరుణంలో.. తాజాగా ఆ�