ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఈ సారి బీజేపీదే విజయం అంటున్నాయి.. అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఆప్ మరోసారి విపక్షాలను చీపురుతో జాడిస్తుందా అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ‘ఎక్స్'లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచరుల ఖాతాలను సదరు సోషల్ మీడియా సంస్థ రద్దు చేసింది. నియమ నిబంధనలు పాటించక పోవడంతో ఈ మేరకు చర్యలు చేపట్టిన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ వెళ్లింది. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఢిల్లీ మాజీ సీఎం అర�
Contonment BJP | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ నేతల్లో కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడి పోస్ట్ కోసం ఆ పార్టీ నేతలు బానుకా మల్లికార్జున్, రామకృష్ణ మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Delhi Exit Polls | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోటీలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. 60.15 శాతం పోలింగ్ నమోదైంది.
Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో (Delhi Elections) అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బీజేపీ డబ్బులు పంపిణీ చేస్తున్నదని,
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Election 2025) పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల ఓటర్లున్న దేశ రాజధానిలో ఓటింగ్ కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు �
Delhi Elections | ఢిల్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించు�
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు తీరిక లేకుండా ప్రచారం చేశాయి. పుష్కరకాలంగా ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం కోసం తీవ్�