బీసీ కులగణనపై బీజేపీ వైఖరి ఏంటో స్పష్టంచేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్ర
Incorrect Indian Map: బెళగావిలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాల కోసం వెలసిన పోస్టర్లపై వివాదం రాజుకున్నది. ఆ పోస్టర్లలో భారత దేశ మ్యాప్ను తప్పుగా చిత్రీకరించినట్లు బీజేపీ ఆరోపించింది. కశ్మీర్�
రైతుల చిరకాల వాంఛ అయిన మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగమని, కాంగ్రెస్, �
బీజేపీ ప్రోద్బలంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని తప్పుడు కేసులోఅరెస్టు చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అనుమానం వ్యక్తం చేశారు. తప్ప
మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కెన్-బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన వర�
Kishan Reddy | ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయ�
Sanjay Singh | భారతీయ జనతా పార్టీ (BJP) పై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి పిచ్చిపట్టిందని, ఆ పార్టీ నేతల బుర్రలు పనిచేయడం లేదని ఫైరయ్యారు
ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నా�
కమలం కకావికలమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు మొదలు ముఖ్య నేతలంతా సైలెంట్ కావడంతో దిశానిర్దేశనం చేసేవారు కరువైనట్టు తెలుస్తున్నది. కిషన్రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత పార్టీపై పెద్దగా ద�
వివాహిత మహిళల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం నుంచి బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోనీ లబ్ధిపొందుతున్నారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. అయితే, ఇక్కడో ట్విస్ట్ ఉంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దానిని బీజేపీ నడిపిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సంభాల్లో తవ్వకాల మాదిరిగా వారి ప్రభుత్వాన్ని వారే తవ్వుకుని అంతం చేసుకుంటారని విమర్శించారు.
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.