వివాహిత మహిళల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం నుంచి బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోనీ లబ్ధిపొందుతున్నారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. అయితే, ఇక్కడో ట్విస్ట్ ఉంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దానిని బీజేపీ నడిపిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సంభాల్లో తవ్వకాల మాదిరిగా వారి ప్రభుత్వాన్ని వారే తవ్వుకుని అంతం చేసుకుంటారని విమర్శించారు.
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం ఎల్లారెడ్డిలోని పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంల�
నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కొన్నేండ్లుగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టు అంశం సాగదీత వ్యవహారంగా మారింది. దశాబ్దకాలం నుంచి ఊరించి, ఊరిస్తుండగా.. కేంద్ర, రాష్ట్రప్ర�
AAP leaders | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ముందు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బల్బీర్ సింగ్ (Balbir Singh), సుఖ్బీర్ దలాల్ (Sukhbir Dalal) రాజీనామా చేసి బీజ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వాయువేగంగా జరుగుతున్న తాజా పరిణామాలు బీజేపీతో రేవంత్రెడ్డి కుమ్మక్కు రాజకీయాలను బట్టబయలు చేస్తున్నాయి.
YS Sharmila | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ�
ప్రజలపై మరో బాదుడుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలు భారాలు మోపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సిద్ధరామయ్య సర్కార్ తాజాగా, మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్పై అదనపు సెస్ను విధించ�
పాత విద్యుత్తు మీటర్ల స్థానంలో కొత్త స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయించాలని విపక్ష రాష్ర్టాలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఒ
YS Sharmila | భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చ
జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం లోక్సభలో ఓటింగ్ జరిగిన సమయంలో దాదాపు 20 మంది పార్టీ ఎంపీలు హాజరు కాకపోవడంపై బీజేపీ ఆరాతీస్తోంది.