కర్ణాటక ప్రజలపై మరో బాదుడుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బెంగళూరు వాటర్ బోర్డు ప్రతి ఏడాది వెయ్యి కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నదని, ఈ క్రమంలో నీటి చార్జీల పెంపు తప్పనిసరని రాష్ట్ర ఉప ముఖ్యమ�
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అత్యంత ధనిక పార్టీగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ నిరుడు మార్చి 31 నాటికి ఏకంగా రూ.7,113.80 కోట్ల బ్యాంక్ �
బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వంపై ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతున్నదని, దీని కారణంగా రాజధానిలో సామూహిక మరణాల ప్రమాదం ఉందని సోమవారం మా
Gaddar | గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రెండు మూడు రోజులుగా వాగ్వాదం జరుగుతుంది. నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి అవార్డులు ఎలా ఇస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తుంట
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 12 మంది సలహాదారులు, ముగ్గురు కన్సల్టెంట్లు, ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రతిపక్షం
కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై సోమవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతికి అవిశ్వాస నోటీసులు అందించారు. ఇటీవల మేయర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డ�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ�
కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ అవిశ్వాస నోటీసులపై ఇప్పటికే 31 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నోటీసులన�
కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే మహా కుంభమేళాపై కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ హుస్సేన్ ధాల్వాయి మరోసారి నోరు పారేసుకుని వివాదం సృష్టించారు.
YS Sharmila | బీజేపీకి ఇవ్వాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధులను సైతం బీజేపీ అవమానిస్తోందని.. అంబేద్కర్ను హేళన చేస్తున్నారని అన్నారు. మహా�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఐదేళ్లలో సుమారు 400 నుంచి 500 మంది ధనవంతులైన స్నే�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్మంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శనివారం తన ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని పోస్టర్ యుద్ధాన్ని ఉధృతం చేసింది.
తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీకి వ్య తిరేకంగా పోరాటం చేయకుండా పరోక్షం గా సహకరిస్తుందని సీపీఎం పొలిట్బ్యూ రో సభ్యురాలు బృందా కారత్ మండిపడ్డారు.