Arvind Kejriwal's car attacked | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధిపతి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉన్న వాహనంపై రాళ్లు విసిరారు. బీజేపీ అభ్యర
Madhavilatha | బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రె�
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా బీజేపీ కూడా శుక్రవారం కొత్త హామీలను ప్రకటించింది. తాము గెలిస్తే గర్భిణులకు రూ.21 వేలు, ప్రతి మహిళా ఓటర్కు ప్రతి నెల రూ.2500, రూ.500కు ఎల్పీజీ సిలిండర్ ఇస్తామ�
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఈసారి బీజేపీ నుంచి చక్రం తిప్పబోతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా చిరంజీవిపై ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ చూపిస్తున�
Delhi election | దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్పై రూ.500 రాయితీ ఇస్తామని ప్రకటించింది.
ఫార్ములా-ఈ పేరిట జరుగుతున్న దర్యాప్తుల తతంగం వెనుకనున్న మర్మం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఓ అంతర్జాతీయ ఈవెంట్ను రాష్ర్టానికి రప్పించి పేరుప్రతిష్ఠలు పెంచేందుకు, పారిశ్రామికంగా తోడ్పాటు అందించేం
బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు భారత రాజ్యంతోనూ తమ పార్టీ పోరాడుతున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుఎల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ గాంధీ చెప్పే మాటలు, చేసే చేష్టలన్నీ భారతదేశాన్ని �
గత లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ అప్రతిహత ప్రస్థానాన్ని నిలువరించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన కలగూర గంపలాంటి ఇండియా కూటమి ఆశలుడిగిపోయి అవసాన దశకు చేరుకున్నది. కూటమి మిత్ర పక్షాలు కా
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi assembly elections) నేపథ్యంలో అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. ప్రతిపక్ష బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్
Indian Rupee | డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ పడిపోకపోవడం గమనార్హం. 2023 ఫిబ్రవరి 6న 68 పైసలు పతనమైంది. మళ
హిందీ భాష గురించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ అశ్విన్కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై బాసటగా నిలిచారు. హిందీ జాతీయ భాష కాదని, తాను కూడా అదే చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. శనివా
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు భారీగా బంగారం, నగదుతో పాటు మూడు మొసళ్లు కనిపించడం షాక్ కలిగించింది.