బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నా రు. మూడు రాష్ర్టాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బ�
R Krishnaiah | బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యకు మళ్లీ రాజ్యసభ పదవి వరించింది. భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది.
Shashi Tharoor | అమెరికా ప్రధాని మోదీని, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుని భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన 8 జిల్లాలలో 2024లో 800 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు చాలా రోజులే తీసుకున్నది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గద్దెనెక్కారు. చివరి నిమిషం దాకా సీఎం పదవి క�
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం �
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం (Maharashtra CM) అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్నే (Devendra Fadnavis) మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు.
దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
Show Cause Notice | పార్టీ ఎమ్మెల్యేకు బీజేపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. గతంలో అనేకసార్లు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ తీరు మారకపోవడాన్ని విమర్శి�
అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో బీఆర్ఎస్ పార్టీయే పాలుపంచుకుంటుదని మాజీ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ పేర్కొన్నారు. హనుమకొండ 49వ డివిజన్ నాగేంద్
ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సింహగర్జన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కులవివక్షపై సు�
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. ఉప ముఖ్యమంత్రికే హోం శాఖను ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్నది. తమ నేత షిండేను పక్కనబెట్టే ప్రయత్నాలు జరు�
ముస్లింలకు ఓటు హక్కును నిరాకరించాలంటూ ప్రకటన చేసిన ఒక్కలిగ పీఠాధిపతిపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కుమార స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అరాచ
యూపీలోని ‘సంభల్' హింసాత్మక ఘటనలపై వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. శనివారం ఎస్పీ బృందం సంభల్ చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు