ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఒకే గూటికి చెందిన పక్షులు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంలో ఈ రెండు పార్టీలు ఒకేరకంగా వ్యవహరిస్తున్నాయి.
Sharad Pawar | ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను ఆయన ప్రశంసించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయానికి ఆ సంస్థ ప్రధాన కారణమని అన్
MLC Elections | తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షు�
Delhi CM | బీజేపీ (BJP) పై ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అతిషి (Atishi) తీవ్ర విమర్శలు చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీలను దూషిస్తూ ఉంటుందని, ఆ కూతల పార్టీకి ఒక ఎజెండా అంటూ లేనేలేదని ఆమె మండిపడ్డారు.
Sheesh Mahal row | దేశ రాజధాని ఢిల్లీలోని సీఎం బంగ్లా వద్ద హైడ్రామా నెలకొన్నది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో కలిసి ఆ బంగ్లా వద్దకు వెళ్లారు. బీజేపీ ఆరోపణలు తప్పని నిరూపించేందుకు ప్ర�
రాష్ట్రంలో అడుగడుగునా నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొన్నాళ్లుగా ప్రజలకు శాంతి లేదు.. భద్రత అసలే లేదనే వాదన వినిపిస్తున్నది. వరుస వైఫల్యాలు, ఆరోపణలు చూస్తుంటే ‘ఈ పోలీసు వ్యవస్థకు ఏమైంది?’
ధర్నా పేరుతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణుల దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, దాడిచేసిన వ
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై నిలదీస్తున్నందుకు కేటీఆర్పై కేసులు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఆరుసార్లు ప్రయత్నించిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
Hyderabad | ఎంపీ ప్రియాంక గాంధీపై(Priyanka gandhi) బీజేపీ నేత రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్పై( BJP) కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది. మంగళవారం మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది.
Madhavilatha | మాధవీలతను ప్రాస్టిట్యూట్ అని పరుష పదజాలం వినియోగించడంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు. కానీ ఆయన అన్న మాటలను మరిచిపోలేకపోతున్నానని మా�
BJD protest | ఒడిశా (Odisha) లో బీజేపీ (BJP) ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష బీజేడీ (BJD) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సందర్భంగా అధికారమే లక్ష్యంగా ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత �