Madhavilatha | ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాడిపత్రిలోని జేసీ పార్కులో నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత అభ్యంతరకర వ్యాఖ్య�
BRS Party | నిర్మల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకులు పీవీ మహేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2.04 శాతం ఓట్లతోనే ఓడిపోయింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు 39 సీట్లు ఇచ్చిండ్లు. జాతీయ అంశాలు డామినేట్ చేయటం వల్ల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లడం పట్ల బీజేపీ విమర్శలు గుప్పించింది.
మాజీ ప్రధాని మరణించిన నేపథ్యంలో దేశం సంతాప దినాలను పాటిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాంకు వెళ్లడమేంటని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సోమవారం అ
మాజీప్రధాని మన్మోహన్సింగ్ మరణంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ఆమె కుటుంబం, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ వైఖరి క�
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అనేక వాగ్దానాలు చేస్తున్నది. హిందూ దేవాలయ పూజారులకు, గురుద్వారా గ్రంథిలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం చెల్లిస్తామని వాగ్దానం �
దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు మతతత్వ ఫాసిస్టు అయిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు దేశంలో ఉన్న అన్ని ప్రజ�
Sanjay Singh | తన భార్య అనితా సింగ్ ఢిల్లీలో ఓటరు కాదన్న బీజేపీ నేతలపై ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఆమె ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆప్ ప్రతిపాదిత సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదుపై ఢి�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. తమ పార్టీ ప్రతిపాదించిన పథకాలను ఆపేందుకు ఈ రెండు పార్టీలు క