‘కేసీఆరే మా నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఆమె రాసినట్టుగా చెప్తున్న లేఖపై కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చకు కవిత స్వయంగా తెరదించారు.
భారత విదేశాంగ విధానంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ పూర్వ నేత యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. విదేశాంగ విధానాన్ని ప్రధాని మోదీ పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడం, విదేశాంగ విధానం మొత్తం తన చుట్టూ తిరి�
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది.
కాళేశ్వరం పాజెక్టును న్యాయస్థానాలు కూడా ప్రశంసిస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగెస్ సర్కారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డ
అంతం చేస్తానని, విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తిరిగి తెస్తానని, ప్రతి భారతీయుని బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానని ప్రచారం చేసిన మోదీ 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ, వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నేటి వరకు అ�
కష్టంలో ఉన్న తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండే వారే నిజమైన కార్యకర్తలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అవకాశవాదులే సిగ్గులేకుండా పార్టీ మారుతారని విమర్శించారు. పార్టీ నుంచి ప�
ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పోతున్నదని, రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
తెలంగాణ రైతాంగానికి వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు ముగిసినప్
ఆపరేషన్ సిందూర్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. పాకిస్థాన్పై ప్రభుత్వం చిన్నపాటి యుద్ధం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడా అక్కడా చేస్తున్న చిన్న చిన్న య�
కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ బలవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హస్తం పార్టీ కుటిల పన్నాగాలతో ప్రాజెక్టు పడావు పడుతున్నదని ప్ర�
అసెంబ్లీ బిల్లుల విషయమై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల గురించిన చర్చలు చాలా జరుగుతున్నా ప్రజాభిప్రాయం ఎట్లా ఉన్నదనే ప్రస్తావన మాత్రం ఎక్కడా రావటం లేదు. ఈ అంశంపై రాజ్యాంగం, చట�
బెంగళూరులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈ ఏడాది అత్యధికంగా నమోదైన కుండపోత వానతో ఐటీ నగరం అతలాకుతలమైంది. కెంగేరి, కోరమంగళ, మరతళ్లి, ఆర్ఆర్ నగర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట�
సైన్యాన్ని, యుద్ధాన్ని, దేశ భక్తిని రాజకీయాలకు ముడి పెడితే దాని విపరిణామాలు, పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటా యో బీజేపీ వ్యవహర శైలి తెలుపుతున్నది. ఇటీవల ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికులపైనా, ఆ ఆపరేషన్�