కాంగ్రెస్ పార్టీ ఒక దుర్భుద్దితో కేసీఆర్, హరీష్ రావును బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
తాను బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి, బీజేపీలోకి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రధాన రోడ్డులో రాజకీయ ర్యాలీ నిర్వహించి భారీ ట్రాఫిక్ జామ్ను సృష్టించిన మహారాష్ట్ర బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్పై ఓ సామాన్య మహిళ విరుచుకుపడడం సంచలనం సృష్టించింది.
తన ఎస్యూవీతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచి రోడ్డు ప్రమాదానికి కారకుడైన తన కుమారుడిని పోలీసు స్టేషన్కు పిలిచి ప్రశ్నించినందుకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆయుష్ జాకఢ్ని 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని
C.Laxma reddy | కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తమిళనాడు ఒకే విడత ఎన్నికలకు, పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికలకు ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, బెంగాల్లో తొలి విడత 152 సీట్లకు ఈ నెల 23న జరిగే ఎన్నికలకు ఏర్ప
ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ప్రత్యర్థులను బెదిరించి, భయపెడతారని.. ఆ అర్థంలోనే ఆ పదం వాడానని తన వాఖ్యలపై వివరణ ఇచ్చారు.
Amit Shah: ఒకవేళ పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, దశాబ్ధాల కాలం నాటి గుర్కా సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ ఒక్కటే గోర్కా సమ�
తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆ మాటలన్నీ అన్నారా! అందులో ఆశ్చర్యం ఏముంది? ఆయనకు అనేక విషయాల్లో ఎప్పటినుంచో నోరు అదుపులో లేని సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తిగత స్వభావం ఒకటి కాగా, ఇప్పట
రాజకీయ సంకల్పానికి, ప్రచార ఆర్భాటానికి మధ్య విచ్ఛిన్నమైన వంతెన బీజేపీ ‘డబుల్ గేమ్'ను భారత నారీలోకం ఎండగడుతున్నది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని తేదీలు విజయాలకు చిహ్నాలుగా నిలిస్తే, 2026 ఏప్రిల్ 17వ త
విభజించి పాలించు అనేది బ్రిటిష్ రాజనీతి అయితే పునర్విభజించి పాలించు అనేది బీజేపీ పన్నిన కూటనీతి. అందుకు మహిళలను అడ్డుపెట్టుకుని గట్టు దాటేందుకు ప్రయత్నించి భంగపడటం తాజా పరిణామంగా చెప్పుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ ప్రతినిధి శ్ర�
దేశంలో 2031 వరకు జనాభా లెక్కలకు పూర్తి స్వరూపం వస్తుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. జనాభా లెక్కలతో పాటు, కుల గణన కూడా చేస్తున్నామని ఈ లెక్కలన్నీ 2031 వరకు సమగ్రంగా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపా�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో చికుకున్న ఆమెను మతం మార్చాక ఇలా అంతమొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.