లద్దాఖ్కి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ చేపట్టిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారి నలుగురు మరణించగా, మరో 70 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో నిరసనకారులను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై వాతావరణ పరిరక్షణ ఉద్�
Tejashwi Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ (JDU) పార్టీకి భవిష్యత్తే లేదని ఆర్జేడీ (RJD) అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండల పార్టీ అనుబంధ మండల కమిటీలను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ కూడా చేరింది. గురువారంనాటికి ఈ పథకం ప్రారంభించి 11 ఏండ్లయింది.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మండలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జహంగీర్ పీర్ దర్గాలో వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ ముసియుల్లాఖాన
2026 చివరి నాటికి భారత రాజకీయ యవనికపై నుంచి వామపక్షం కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆ పార్టీ చివరి కంచుకోట అయిన కేరళలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.
BJP : బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ఎలక్షన్ ఇంఛార్జీలను ప్రకటించింది బీజేపీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల ఇం�
సమాజంలోని పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందజేయడమే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన లక్ష్యం అని బీజేపీ నల్లగొండ జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి అన్నారు.
Ladakh Violence | రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్తో లద్దాఖ్ (Ladakh Violence)లో జనరేషన్ జెడ్ (Gen Z) యువత నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
గాయత్రి ప్రాజెక్ట్స్ బెయిలౌట్తో బీజేపీ-కాంగ్రెస్ బంధం మరోసారి బట్టబయలైంది. అధికారం ఎవరిదైనా అంతిమంగా మనదే రాజ్యం అన్నట్టు ఈ సంప్రదాయ రాజకీయ ప్రత్యర్థుల మధ్య లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నాయి. ఓ కా
కరీంనగర్కు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి త�
Omar Abdullah | కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) పై జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్కు తిరిగి రాష్ట్రహోదా (Statehood) ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన ‘దెయ్య�
ఆరు కిలోమీటర్లు.. ఏడేండ్లు.. ఇది ఒక్క ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి.. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 2018 సంవత్సరంలో ఉప్పల్ రింగు రోడ్డ�
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గత ఆరేడు నెలలుగా ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి-రాజశేఖర్ మధ్య పొసగడం లేదని సమా