ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ప్రత్యర్థులను బెదిరించి, భయపెడతారని.. ఆ అర్థంలోనే ఆ పదం వాడానని తన వాఖ్యలపై వివరణ ఇచ్చారు.
Amit Shah: ఒకవేళ పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, దశాబ్ధాల కాలం నాటి గుర్కా సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ ఒక్కటే గోర్కా సమ�
తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆ మాటలన్నీ అన్నారా! అందులో ఆశ్చర్యం ఏముంది? ఆయనకు అనేక విషయాల్లో ఎప్పటినుంచో నోరు అదుపులో లేని సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తిగత స్వభావం ఒకటి కాగా, ఇప్పట
రాజకీయ సంకల్పానికి, ప్రచార ఆర్భాటానికి మధ్య విచ్ఛిన్నమైన వంతెన బీజేపీ ‘డబుల్ గేమ్'ను భారత నారీలోకం ఎండగడుతున్నది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని తేదీలు విజయాలకు చిహ్నాలుగా నిలిస్తే, 2026 ఏప్రిల్ 17వ త
విభజించి పాలించు అనేది బ్రిటిష్ రాజనీతి అయితే పునర్విభజించి పాలించు అనేది బీజేపీ పన్నిన కూటనీతి. అందుకు మహిళలను అడ్డుపెట్టుకుని గట్టు దాటేందుకు ప్రయత్నించి భంగపడటం తాజా పరిణామంగా చెప్పుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ ప్రతినిధి శ్ర�
దేశంలో 2031 వరకు జనాభా లెక్కలకు పూర్తి స్వరూపం వస్తుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. జనాభా లెక్కలతో పాటు, కుల గణన కూడా చేస్తున్నామని ఈ లెక్కలన్నీ 2031 వరకు సమగ్రంగా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపా�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో చికుకున్న ఆమెను మతం మార్చాక ఇలా అంతమొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం వేచి చూడకుండా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ డీఎంకే రాజ్యసభలో శనివారం ఒక ప్రై�
BJP's Women's March | లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లు, ఆ పార్టీ మహిళా కార్యకర్తలు శనివారం ఢిల్లీలో భ�
Parishad Elections | రాష్ట్రంలో మం డల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న ది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీ ఎస్ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది.
Tejasvi Surya | పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు తీరుపై విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే.