అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఎంతో సహాయపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో డీలిమిటేషన్ వారి ప్రాబల్య�
శాంత స్వభావం, మృదుభాషిగా పేరొందిన ఎన్ రంగస్వామి.. పుదుచ్చేరి సీఎంగా ఐదవసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయాన్న
దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సుదూర పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దికుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాల్లేవని ధ్వజ�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోనని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బలవంతంగా తమ రాష్ట్రాన్ని ఆక్రమించారని ఆమె విమర్శిస్తున్నారు.
West Bengal : కొద్దిరోజుల క్రితం వరకు ఇళ్లల్లో పని మనిషిగా చేసిన మహిళ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. భారీ మెజారిటీతో బీజేపీ తరఫున గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. అధికార టీఎంసీ అభ్యర్థిని ఓడించి చరిత్ర సృ
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. అలాగే, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని సహ పరిశీలకుడిగా నియమించింది.
Tamilisai | తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరుసగా ఏడోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె టీవీకే అభ్యర్థి పి. వెంకటరామనన్ చేతిలో ఓడిపోయారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. హిమంత బిశ్వశర్మ పాలనకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. 126 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 102 సీట్లతో ఎన్డీఏ కూటమి వ�
దీదీ కంచుకోట బద్దలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో 206 సీట్లను గెలుచుకొన్నది. అలా 15 ఏండ్లుగా ఎదురులేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీకి అధికారం ద�
కేరళలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఓటమి చెందడంతో పదేండ్ల విరామం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారం చేపట్టనుంది. అలాగే బీజేపీ మూడు స్థాన�