KTR | బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ర్టాన్ని స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్ స్టేట్'గా నిలిపామని, అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 26,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలైన ‘ప
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనేక విషయాలపై పార్టీ తరఫున స్పందిస్తున్న ఆయన.. టీవీ డిబేట్లు, ఇతర వేదికలపై తన వాయిస్ను వినిపించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామ�
Shehzad Poonawalla : బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బీజేపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వానికి తన రాజీనామా �
Punjab Paper Leaks : పంజాబ్లో కూడా ఇటీవల వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ ఇప్పుడు బీజేపీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కేంద్ర కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందో�
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి చెందిన ప్రముఖులు పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసిన బీజేపీ �
Dasoju Sravan | గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో విద్యార్థి ఉద్యమం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థి, యువజన విప్లవ జ్వాలను చూశామని అన్నారు.
ప్రియమైన చిన్న, చిట్టి బొద్దింకలకు, మీ కంటే కొద్దిగా ఎక్కువ జీవితానుభవం, ముఖ్యంగా రాజకీయాల అవగాహన ఉన్న సీనియర్గా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకొంటున్నాను.
‘కేంద్ర మంత్రి బండి సంజయ్కు బుద్ధి లేదు.. ఆయన నోటికి హద్దులేదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. నీట్ అవకతకలకు బాధ్యులను శిక్షించాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర�
రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజాశక్తి, ముఖ్యంగా యువశక్తే అత్యంత శక్తివంతమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.