రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్త
‘ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురి మృతదేహాల జాడేది? కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన చిన్న సమస్యకే ఎన్డీఎస్ఏను పంపించి రాద్ధాంతం చేసిన కేంద్రం ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు?’
BRS Party | రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరారు.
దేశ రాజకీయాల్లో బంధుప్రీతి నానాటికీ పెరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ దానిని అనుసరిస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్ల
Gaurav Bhatia | బీజేపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పైజామా ధరించకుండా టీవీ చర్చా కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఆయన అర్ధనగ్నంగా కనిపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బీజేపీ నేతపై ప్రతిప�
Nitesh Rane | బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే బురఖాలో ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారని ఎగతాళి చేశారు. అంతేకాక పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు కూడ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అవినీతి మకిలి అంటుకుంది. సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యేనే ఈ విషయాన్ని నిర్ధారించారు. తమ ఎమ్మెల్యేలు నెలవారీ జీతాలు డ్రా చేయడమే కాక, ఎమ్మెల్యే నిధుల �
బీజేపీలో అనధికారికంగా కొనసాగుతున్న 75 ఏండ్ల వయసులో పదవీ విరమణ నిబంధన ప్రధాని నరేంద్ర మోదీ పాలిట గుదిబండగా మారింది. మరో వారం రోజుల్లో అంటే ఈ నెల 17న 75 ఏండ్ల పడిలోకి ప్రవేశించనున్న మోదీ.. పదవీ విరమణ గండం నుంచి త
ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన వేళ ఆ రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ 43మందికి పైగా ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం సామూహిక రాజీనామాలకు దిగారు.
బీసీ రిజర్వేషన్లపై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం విలేకరుల సమావేశం