బీజేపీ పాలనలోని బీహార్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ
Exit Polls : పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, అసోం సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.
West Bengal : ఈ ఎన్నికల్లో ఎక్కువ ఆసక్తి కలిగించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పలు సంస్థల సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
BJP | పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) రెండో విడత పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో డైమండ్ హార్బర్ (Daimond Harbour) లోని ఫల్తా నియోజకవర్గం (Falta Constituency) లో పలు పోలింగ్ బూత్లలో ‘కమలం గుర్తు (Lotus Symbal)’ కనిప
ఇల్లు కావాలంటే లక్షన్నర ఇవ్వాల్సిందేనని అధికారుల సాక్షిగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం నాయకులు లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. రెండో, ఆఖరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల
KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించామని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిం�
PM Modi | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమబెంగాల్ (West Bengal) లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని విమర
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.