తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశా రు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని భావించి రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చర్చించారు.
తెలంగాణ అస్తిత్వం, అత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎ�
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ధాన్యం కొనుగోలు, రవాణాఖర్చులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమ�
Omar Abdullah : జమ్మూకాశ్మీర్లో సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే, ఇప్పుడీ ప్రభుత్వంలో అసమ్మతి ఎక్కువైందని ప్రచారం జరుగుతోంది.
Annamalai | తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది. కోయంబత్తూరు అంతటా ఆయన పోస�
Ponnam Prabhakar | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో నవ నిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు.
నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి కూలిన ఘటన బీజేపీ పాలిత గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ లేదు. నాణ్యతా లోపం కారణంగానే బ్రిడ్జి కూలినట్టు భావిస్తున్నార�
బీజేపీతో అంటకాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాజీ మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రజాసమస
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను విమర్శిస్తూ ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ‘నీ ఏడుపే బీజేపీకి శాపం.. బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బీజేపీకి నువ్ చేసి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, ఆ పార్టీ లోక్సభ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీపై ఆదివారం మూక దాడి జరిగింది. హుగ్లీ జిల్లా చండీతల పోలీస్ స్టేషన్ బయట జరిగిన గొడవలో ఆయన తలకు గాయమైంది.
Abhishek Banerjee : ఈ ఘటనపై టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలకులు హంతకులయ్యారని, బీజేపీకి ఇది సిగ్గు చేటు అని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పంద�
Aam Aadmi Party : దేశంలో అనేక చోట్ల ఇటీవలి కాలంలో ఓటములు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇటీవల పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.
కేరళ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య అపవిత్ర కలయిక బహిర్గతమైందని సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. కేరళలో మాజీ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేతల ఇళ్లలో ఈడీ సోదాల