Municipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం మంది పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త వాతారణం నెలకొంది.
Narsapur | మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గల్లాలు పట
Municpal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
CPI 2026 | దేశంలో ఏటేటా అవినీతి పెరిగిపోతున్నది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)-2025 నివేదికలో భారత్ 91వ స్థానంలో నిలిచింది. 182 దేశాలకు ప్రతీయేట
మంత్రి వాకిటి శ్రీహరి అనుచరు లు బీజేపీ అభ్యర్థిని బెదిరింపులకు గురి చేయడంతో సదరు అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మక్తల్ మున్సిపాలిటీలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మక్త�
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అక్కడ మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం టాంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సాయుధులైన దుండగులు లిటాన్ గ్రామ�
కాంగ్రెస్ రెండేళ్లలో చేసిందేమీ లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. రేవంత్రెడ్డి దొంగ మాటలను నమ్మి ప్రజలు ఇప్పుడు గోసపడుతున్నరు. రెండేళ్లలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు కేసీఆర్ పాలన�
కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా ఏం అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకులు ఏం చెప్పి ఓట్
ముస్లింలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియో సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఇప్పటికే ముస్లింల జన
మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ రెండు పార్టీలను సాగనంపాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
Ritu Tawde : ముంబై (బృహన్ ముంబై కార్పొరేషన్-బీఎంసీ) మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే వర్గం)కు చెందిన సంజయ్ శంకర్ ఘాడి నామినేషన్ దాఖలు చేశారు.
Delhi Police : ఢిల్లీలో ఇటీవల అమ్మాయిలు ఎక్కువగా తప్పిపోతున్నారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పరిధిలోని యూజర్ల వాట్సాప్, సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.