Bandi Sai Bhageerath | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు ఎక్కడ?’ అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. బాధితురాలు మైనర్గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగ�
PM Modi | వికసిత్ భారత్ అంటూ దేశాభివృద్ధిపై నిన్నమొన్నటి దాకా ఊదరగొట్టిన ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు ఉన్నపళంగా చేతులెత్తేశారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, పెను సంకటంలో కూరుకుపోతున్నదని సంకేతా�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. మాజీ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వెంకట్రెడ్డి, నర�
Himanta Biswa Sarma : ప్రస్తుత మాజీ సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి అసోం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. హిమంతను బీజేపీ ఎల్పీ లీడర్గానే కాకుండా, ఎన్డీయే కూటమి లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఆదివారం ఎన్నుకున్నారు.
నిత్యం నోటికి ఏది వస్తే అది వాగి రాజకీయంగా ప్రధాన శీర్షికల్లో నిలిచే బండి సంజయ్ ఇప్పుడు మరోమారు వార్తల్లో నిలిచాడు. తన కుమారుడు వ్యవహారంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఎదుర్కొనేందుకు పశ్చిమ బెంగాల్లోని విపక్షాలన్నీ ఏకమై ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, మాజీ ము�
నిరుద్యోగం భారత్లో అతి పెద్ద మహమ్మారి అని, అయితే ఉద్యోగాలు అడిగిన యువతకు బీజేపీ లాఠీదెబ్బలనే బహుమతిగా ఇస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభకు బండి దూరమయ్యారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొస్తున్నాడని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
ప్రాంతీయ ఆకాంక్షల మీద ఏమాత్రం గౌరవం లేని జాతీయ పార్టీలను రాష్ర్టాల నుంచి తరిమికొట్టాలని, ఇందుకోసం ప్రాంతీయ పార్టీలు ఏకమై కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పు�
పశ్చిమ బెంగాల్ తదుపరి సీఎంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథిగా ఆయన నిలువనున్నారు.
Deshapati Srinivas | రాష్ట్రంలో శాసనసభ్యులకే రక్షణ లేకుండా పోయిందని దేశపతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ పుట్టుక గురించి మాట్లాడతారా? ఇంత కుసంస్కారమా అని బండి సంజయ్ తీరుపై దేశపతి శ్