రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజాశక్తి, ముఖ్యంగా యువశక్తే అత్యంత శక్తివంతమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న నీట్ లీకేజీ నిరసనలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై మన దేశంలో కాబట్టి లాఠీచార్జీ మాత్రమే చేశారని, ఇతర దేశాల్లోనైతే క
రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ శ�
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో సంస్కరణలు తేవాలని, మెరుగైన పరీక్షల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై కేంద్రం ప్ర�
RJD Spokesperson Joins BJP | బీహార్లోని ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ప్రముఖ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు.
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ బాధ్యత వహించాల
Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీ అంశంపై సీజేపీ నేతలతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం చర్చలు జరిపింది. ప్రధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కేంద్రం శనివారం నిర్ణయం త�
AP News | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ని అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ ఆందోళన ఘర్షణకు దారితీసింది.
Revanth Reddy | విద్యార్థుల హకుల కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన పోరాటం ద్వారా రాహుల్గాంధీ జాతీయ స్థాయిలో మైలేజ్ సాధించే ప్రయత్నం చేశారు. అది గమనించి పలు రాష్ట్రాల కాంగ్రెస్ అగ్రనేతలు, మిత్రపక్ష నాయకు�
నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలో యువత సాగిస్తున్న ఆందోళనలపై పోలీసులు విరుచుకుపడి లాఠీచార్జి చేశారు. దీనికి సంబంధించి యూట్యూబ్ చానల్స్ చూస్తుంటే �
దేశ రాజధాని ఢిల్లీలో చలో పార్లమెంటు నినాదంతో కదంతొక్కిన యువతపై పోలీస్ లాఠీలు విరుచుకుపడటం, వీధుల్లో నెత్తురు చిందడంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. సుమారు పన్నెండేండ్ల క్రితం నరేంద్రమో�
బీజేపీకి మద్దతుగా రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని ఎస్ఎఫ్ఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమవారం హైదరాబ