AIS | ఆలిండియా సర్వీసెస్ అధికారులపై వేధింపుల విషయంలో ముఖ్యనేత దారిలోనే మంత్రులు తీరు ఉంటున్నది. మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చిన ప్రతిసారీ కనీసం రెండు వందల మందికిపైగా సరిపడా భోజనాలను జిల్లా కలెక్టర్ లే�
Maharashtra Politics | బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ముగిసి ఫలితాలు ఇలా వెలువడ్డాయో లేదో.. అలా ఫైవ్స్టార్ హోటల్ రాజకీయాలు మొదలయ్యాయి. కూటమిగా పోటీ చేసినా వెన్నుపోటు పొడుస్తారన్న భయం ఏర్పడటం
దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న అవిభక్త శివసేన ఆధిపత్యానికి తెరదించుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా శుక్రవారం అవతరించింది. అంతేగాక పుణెలో శరద్ ప�
BJP President: బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఈనెల 19వ తేదీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 20వ తేదీన పార్టీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. బీజేపీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర
BMC Polls : మరో మూడు రోజుల్లో ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తి, �
ఎన్నికలు రాగానే దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి పరిపాటే అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ భరత మాత సేవలో తరించాలని బిజెపి చండూరు మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా చండూరు మున్సిపాలిటీ
KTR | కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నా, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, బీజేపీ ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ ర�
KTR | తెలంగాణలో బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేండ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు
Janasena | మున్సిపల్ ఎన్నికల్లో తమకు జనసేనతో పొత్తు అవసరం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పందించారు. తెలంగాణపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్య�
Janasena - BJP | జనసేన పార్టీతో పొత్తుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. జనసేనతో బీజేపీకి పొత్తు అవసరం �