ప్రజల ప్రాణాలను బలి గొంటున్న కలుషిత నీటి సమస్య బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలలో తీవ్ర దుమారానికి దారి తీసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత మంచి నీళ్లు తాగి ప్రజలు మరణి�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో పదో తరగతి బోర్డు పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బీడ్ జిల్లాలోని కుర్లాలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులు గుడారంలో కూర్చొని పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేశాయని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయం మ�
మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు అదే పాట మళ్లీ పాడతాయి. బీఆర్ఎస్ పని అయిపోయిందని, కారు షెడ్డుకు వెళ్లిందని, ఆ పార్టీకి సమాధి కట్టామని, పోటీలు తమ ఇద్దరి మధ్య మాత్రమేనని, కాంగ్రెస్కు ప�
Municipal Chairman | రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వాయిదా మంత్రాన్ని ప్రయోగిస్తున్నది.
Congress - BJP | ‘బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బం ధం’.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరచూ చేసే ఆరోపణ ఇది! కానీ కాంగ్రెస్, బీజేపీదే అ త్యంత దృఢమైన ఫెవికాల్ బంధమని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని చింతపల్లి పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.
మెదక్ జిల్లాలో జాతీయ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ, బీఎస్పీ కుమ్మక్కు రాజకీయాలకు తెరదీశాయి. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్కు దక్కకుండా ఈ పార్టీలు దిగజారాయి. మెదక్ జిల్లాలో మె�
నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో జరిగింది. మున్సిపాలి�
harish rao | రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకటేనని ఈ మున్సిపల్ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. ఢిల్లీలో కొట్టుకున్నట్టు.. గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటాలు వేసుకొని పదవులు పంచుకుంటున్నారు. దీనికి అలియాబాద్, �