Dharmapuri Arvind | ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మో
రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఢిల్�
డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిస్తున్న రాష్ర్టాల్లో పాలన అద్భుతం అంటూ ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొట్టారు. కేంద్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతూ ఆర్థిక వ్యవస్థ స్వర్ణయుగంల�
రాష్ట్రంలో ప్రజాపాలన నడువడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
Rahul Gandhi : ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత, కాగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇటలీ పర్యటనలో ఉన్న మోదీ.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనితో మెలోడి చాక్లెట్లతో రీల్ చేయడాన్ని రాహుల్ గాంధీ త�
రైతులు పండించిన వరి, మక్కజొన్న పంటల కోనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మండిపడ్డారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఎసీఎస్ ఆధ్వర్యంల�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటూ బెయిల్పై విడుదలైన ఓ నిందితుడికి అతని మద్దతుదారులు ఘనస్వాగతం పలకడం సంచలనం సృష్టించింది.
Bhuwan Chandra Khanduri : ఉత్తరాఖండ్ మాజీ సీఎం, మేజర్ జనరల్ (రిటైర్డ్).. భువన్ చంద్ర ఖండూరి (91) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డెహ్రడూన్లో తుదిశ్వాస విడిచారు.
‘మొన్న మోదీ రేవంత్రెడ్డితో అన్నారు. ‘మేరేసేహీ జోడో’ అని! వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో.. ఏమో? నాకైతే తెల్వదు. నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే.. అందుకే కాంగ్రెసోళ్లకు ఓ సలహా ఇస్తున్నా.. పార్టీక�
మసీద్లో స్థలం లేదని బహిరంగంగా..రోడ్లపై ప్రార్థనలు చేస్తామంటే కుదరదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విడతలవారీగా ప్రార్థనలు చేసుకోవాలని..ప్రభుత్వ నచ్చచెబు తున్నదని, వినకపోతే మరో పద్ధతిలో వెళ్తామం�