బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో అధికార బీజేపీ నేత కుమారుడొకరు తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బీజేపీ నేత కుమారుడు, శివపూరి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు గాయత్�
MLA Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ బీజేజీ సైనికుడినేనని చెప్పిన ఆయన.. పార్టీ పెద్దలు కోరితే తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్న�
తెలంగాణలో ఫిరాయింపుదారులు రాజకీయ విలువలను తుంగలో తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత ప్రధాని వాజ్పేయీ 101 జయంతి ఉత్సవాలను న
తమది ఎంతో క్రమ శిక్షణగల పార్టీ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు తమ కార్యాలయంలోనే తన్నుకున్న సంఘటన బుధవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల గెలి�
BJP | నల్గొండ జిల్లాలో బీజేపీ (BJP) లో విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన 17 మంది సర్పంచ్లకు సన్మానం చేసే విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో పారామెడికల్ విద్య అక్రమాల పుట్టగా మారింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజీ సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు వంటివారి
ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగర్కు ప్రత్యేక కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది.
BJP | భారతీయ జనతా పార్టీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్లకు పైగా రాజకీయ విరాళాలు అందాయి. కాంగ్రెస్కు రూ.522 కోట్లు లభించాయి. అంటే కాంగ్రెస్ కన్నా సుమారు 12 రెట్లు ఎక్కువ విరాళాలు కమలం పార్టీకి లభించాయి. ఎన్ని
‘కాంగ్రెస్ పార్టీతో మీరు ఎందుకు కుమ్మక్కయ్యారు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకత్వం ఉండి ప్రయోజనం ఏమిటి?’ అని ఢిల్లీలోని బీజేపీ జాతీయ నాయకత్వం రాష�
Donations: బీజేపీకి భారీగా డొనేషన్స్ వచ్చాయి. 2024-25 సీజన్లో ఆ పార్టీకి 6654 కోట్లు అందాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ పార్టీకి 68 శాతం అధికంగా విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ల�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ చౌరస్తా’ బాధితుల రోదనలతో హోరెత్తింది. ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం నిరసనలతో అట్టుడికింది.