Bihar Cabinet : బిహార్లో ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ గురువారం జరిగింది. మొత్తం 32 మందితో కొత్త మంత్రులతో కూడిన పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది.
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత సువేంధు అధికారి సన్నిహితుడు, పీఏ చంద్రనాథ్ రాత్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడిందని, ఈసీ వారికి సహకరించిందని ఆరోపిస్తూ ఆమె నిర�
Agnimitra Paul: బీజేపీ మహిళా నేత , ఎమ్మెల్యే అగ్రిమిత్ర పౌల్.. బెంగాల్ సీఎం రేసులో ఉన్నారు. ఒకవేళ ఆ పార్టీ మహిళా సీఎంను ప్రకటించాలని భావిస్తే, అప్పుడు అగ్నిమిత్ర ఆ రేసులో ముందుంటారు. దీదీకి కౌంటర్గా అగ్నిమ�
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఎంతో సహాయపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో డీలిమిటేషన్ వారి ప్రాబల్య�
శాంత స్వభావం, మృదుభాషిగా పేరొందిన ఎన్ రంగస్వామి.. పుదుచ్చేరి సీఎంగా ఐదవసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయాన్న
దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సుదూర పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దికుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాల్లేవని ధ్వజ�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోనని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బలవంతంగా తమ రాష్ట్రాన్ని ఆక్రమించారని ఆమె విమర్శిస్తున్నారు.
West Bengal : కొద్దిరోజుల క్రితం వరకు ఇళ్లల్లో పని మనిషిగా చేసిన మహిళ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. భారీ మెజారిటీతో బీజేపీ తరఫున గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. అధికార టీఎంసీ అభ్యర్థిని ఓడించి చరిత్ర సృ
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. అలాగే, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని సహ పరిశీలకుడిగా నియమించింది.