బీజేపీ పాలిత మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రశ్న పత్రం ఎక్కడ ముద్రించారో సాక్షాత్తు రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి కూడా తెలియదని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగంటి వార్ �
Ayatollah Ali Khamenei : ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అంత్యక్రియలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ�
ఈ మూడు అంశాల కారణంగా తెలంగాణలో ప్రభావితులు కాగల తెలంగాణవారు గాని, తెలంగాణేతరులు గాని, తెలుగేతరులు గాని ఎవరు కావచ్చు? ఈ అంచనాలను బీజేపీ, టీడీపీ తమకు తాముగానూ వేయగలవు. వారితోపాటు, అందుకు కొంత భిన్నమైన తరగతు�
పన్నెండేండ్ల పాలనలో బీజేపీ సర్కార్ గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు. వరంగల్లో జరిగిన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమని,
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నెండేండ్ల పాలనలో గిరిజనాభివృద్ధి అధోగతి పాలైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మంగళవారం ఆమె జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి మహబూబాబాద్లోని తన క్యాంప�
కేంద్రంలో దశాబ్దకాలానికి పైగా చక్రం తిప్పుతున్న బీజేపీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల పేరిట వివాదాలు రాజేస్తున్నది. బీజేపీ హయాంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎ�
బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఇస్కాన్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ను ఇస్కాన్ తొలగించింది. కోల్కతా మున్సిపల్ ప్రాంతంలో �
అధికారమే లక్ష్యంగా, తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించడమే పరమావధిగా బీజేపీ హడావుడి, ఆర్భాటాలకు తెరలేపింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం పలు కా�
మోదీ ప్రభుత్వ మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ త్వరలో జరిగేలా కనిపిస్తున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ చేపట్టవచ్చని అధికార పక్షంనుంచి సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర మం
బీజేపీ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. శ్రీ గంగానగర్లో ఓ రిక్షావాలా 13 ఏండ్ల బాలికను అక్కడి హోటల్ యజమానికి అమ్మేయగా..ఆమెపై 30 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు హోటల్ యజమానులు, నిర్�
Maharashtra TET : దేశంలో లీక్ చేయడానికి ఇంకా ఏవైనా పరీక్షలు మిగిలున్నాయా అంటూ బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఇప్పుడు మహార�
Sonia Gandhi | గాజా యుద్ధం (Gaza war), పాలస్తీనా (Palastina) అంశంపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) మౌనం పాటిస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) సోనియాగాంధీ (Sonia Gandhi) విమర్శించారు. పశ్చిమాసియా (West Asia) తో సంబంధాల విషయంలో భారత్ (India) తన చారిత్రక �
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి! నరేంద్ర మోదీ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
‘ఆదివారమైనా, సోమవారమైనా మీరు మాత్రం ప్రతి రోజూ కోడి గుడ్డును తప్పక తినండి’ అంటూ అధిక పోషకాహార విలువలున్న కోడి గుడ్డును తినడంపై ప్రచారం చేస్తున్న కేంద్రం వాస్తవానికి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మొదలై ఈ నెల 24 నాటికి సంవత్సరం పూర్తయింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం దీన్ని ప్రారంభించింది.