శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కేరళలో రాజకీయ వేడి రాజుకున్నది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడుతాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా మ�
Assam elections : అసోంలోని అధికార ఎన్డీయే కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై సీఎం హిమంత బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుందని శర్మ మంగళవారం తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తక్షణమే 420 హామీలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మం�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి. అధికార పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి మరోసారి ఒకే స్థానం
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పై పడింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సారథ్యంలోని �
సుదీర్ఘకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్, బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. మొత్తం 37 ఖాళీలకు గాను సోమవారం మూడు రాష్ర్టాల్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు అన్నారు. సోమవారం కోదాడ తాసీల్దార్ కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశార�
TVK Vijay : తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొత్తగా టీవీకే పార్టీ పెట్టిన స్టార్ హీరో విజయ్కు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 80 సీట్లు ఇచ్చేం�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో పొత్తు ప్రసక్తే లేదని తమిళ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘టీవీకే’ (తమిళగ వెట్రి కజగం) ప్రకటించింది. బీజేపీతో ఎన్నికల పొత్తు ఉందంటూ వస్తున్న వార్తలను కేవలం మీడియా ఊహాగానా�
‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. వారు చేస్తున్న కుట్రలకు ఇక్కడి పాలకులు పరోక్షంగా సహకరిస్తున్నా రు. అందుకే తెలంగాణ అస్తిత్వ చిహ్నా లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి’ అని తెలంగాణ అధ్�
ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్తూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్య వ్య�