మద్యం పార్టీలో కాళ్లు మర్దన చేయడానికి నిరాకరించాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక దళితుడి(33)ని చచ్చేలా బెల్ట్తో, ఇనుప కడ్డీతో కొట్టారని యూపీ పోలీసులు ఆదివారం తెలిపారు.
కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి బీటలు వారుతున్నది. కాంగ్రెస్ వైఖరితో మిత్రపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి బీజేపీకి లబ్ధి �
Bandi Sanjay | ‘మా కార్యకర్తలంటే మీ ఎస్పీకి అంత కోపమెందుకు? మా వాళ్లతోనే బసీలు తీపిస్తాడా? వాళ్లను కార్యకర్తలు అనుకుంటున్నాడా? అసలు మీ ఎస్పీ ఏమనుకుంటున్నాడు?’ అంటూ డీఎస్పీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ �
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేరళ మాజీ సీఎం, సీపీఎం అగ్ర నేత పినరయి విజయన్ శనివారం విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ వైఖరి ఇండియా కూటమిని బలోపేతం చేయడం లేదని, తరచూ అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చే�
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ శనివారం కేంద్రమంత్రులు అమిత్ షా, భూపేంద్ర సింగ్తో భేటీ అయ్యారు.
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను డ్రా లో కేటాయించిన లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బిజెపి జిల్లా కమిటీ సభ్యుడు
Rajya Sabha Election Results | వివిధ రాష్ర్టాల్లోని నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మొత్తం మూడు స్థానాల్లో
ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ఏ రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేసి తమ పార్టీలో చేరొచ్చు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇవన్నీ హ�
Operation Meenakshi | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్పై పథకం ప్రకారం కుట్ర పన్నారా? అదను చూసి ఆమె భవితపై దెబ్బకొట్టారా? రాజ్యసభ సీటు చేజారేలా అంతర్రాష్ట్ర ఆపరేషన్ నడిపించారా? వీటన్నింటిక
కాలం కర్పూర ధూమదీపంలా కాలుతూనే ఉంటుంది. గడియారం ఎవ్వరికోసమూ ఆగదు. రోజుకు ఇరవై నాలుగ్గంటలు. వాడుకో, మానుకో అంతే. కార్యభారం ఎప్పుడు మొదలు పెట్టాం.. ఎక్కడిదాకా వచ్చాం అనేది కాదు. ఏం సాధించామనేదే ముఖ్యం. వార్షి
తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై పార్టీ నుంచి తప్పుకొన్న దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది.
Rahul Gandhi : సర్కార్ చోరీ, వోట్ చోరీ తర్వాత ఈసీ, బీజేపీ కలిసి ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.