AAP brings Yamuna water to CM | దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యంపై రాజకీయ వివాదం కొనసాగుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం యమునా నది నుంచి మురికి నీటిని ఒక బాటిల్లో సేకరించార
KTR | రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. తనపై ఓ ఎస్ఐ ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించిన ఆమె గురువారం రాత్రి సతారా జిల్లా దవాఖానలో బలవన్మరణానికి పాల
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం అధికారికంగా ప్రకటించారు.
అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యక్తులను అడ్డగించి పోలీసులకు సమాచారం అందజేశారనే కారణంతో గో రక్షకుడు ప్రశాంత్ సోనుపై ఎంఐఎం పార్టీకి చెందిన కొంతమంది కాల్పులు సరైనది కాదని గోవులను కాపాడుతున్న గోరక్షకులప
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఎన్డీఏ పాలనలో బీహార్ చతికిలపడింది. సంక్షేమ రాజ్యం కుప్పకూలడం రాష్ట్రవ్యాప్తంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వంతెనలు కూలడం దగ్గర నుంచి పేదరికం, ఆకలి, ఉపాధి లేమి, ఆర్థిక వ్యవస్థ పతనం రాష్ర్టాన్ని తిర�
బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డ్రైవర్గా ఉద్యోగం మానేసినందుకు ఓ 25 ఏళ్ల దళిత యువకుడిని అపహరించి చితకబాదిన కొందరు వ్యక్తులు అతని చేత బలవంతంగా మూత్రం తాగి�
బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ మంగళవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు సోషల్ మీడియా కో కన్వీనర్ మహ్మద్ బిస్ అలీ గుత్మి కూడా బీఆర్ఎస్�
BRS | బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ (Rida Quddos) ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి (Mohammed Bin Ali Al Gutmi) కూడా ఆమెతో పాటు బీఆర్�
ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ దూకుడు ఏకపక్షంగా సాగుతున్నది..అటు చేరికలు, ఇటు ప్రచారంలో అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ టాప్గేర్లో దూసుకువెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు అడగడుగునా పూలవర్షం�
బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన