బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్రాల బిల్లులను తొక్కిపెట్టడం అనేది ఇప్పుడు ఓ తెగని సమస్య. రాజ్భవన్లను ఉపయోగించుకొని విపక్ష ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తున్నది. తెలంగా
MCD polls | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Muncipal corporation of Delhi - MCD) లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేపీకి 7 స్థానాలు దక్కగా, ప్రతిపక్ష ఆప్ (AAP) 3 స్థానాల్లో గె�
జూబ్లీహిల్స్ లో గెలవగానే రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, హిందూ దేవుళ్లను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి హిందువా కాదా..? అని భారతీయ జనతా పార్టీ నిజామ�
KTR | జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని, బీజేపీకి ప్రత్యా మ్నాయంగా ఎజెండా, మాడల్ను దేశానికి అందించడంలో ఆ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఅ�
Sonia Gandhi | కేరళ (Kerala) రాష్ట్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా ‘సోనియా గాంధీ’ (Sonia Gandhi)ని నిలబెట్టింది.
అందరి చూపు.. బీఆర్ఎస్ వైపే..
స్థానిక ఎన్నికల వేళ..కాంగ్రెస్, బీజేపీల నుంచి గులాబీ పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వై�
గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వ
కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని, ఆ పార్టీలతోనే బీసీలకు రాజకీయ పదవులు అందకుండా పోతున్నాయని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. రెండు పార్టీలు బీసీలకు రాజక�
Kalwakurthy | నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గం మ�
సీఎం రేవంత్రెడ్డి ల్యాండ్ మాఫియా, ల్యాండ్పూలింగ్ పాలన నడుపుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రూ.6.30 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకే ‘హిల్ట్ పాల�
రియల్ఎస్టేట్ మాఫియా కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ �
అణగారిన వర్గాల బతుకుల్లో చైతన్యం నింపిన జ్యోతిబాఫూలే జీవితం చిరస్మరణీయమని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. చదువుతో బడుగుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని భావించి ఆ దిశగా ఆయన ఎంతగ�