Revanth Reddy | విద్యార్థుల హకుల కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన పోరాటం ద్వారా రాహుల్గాంధీ జాతీయ స్థాయిలో మైలేజ్ సాధించే ప్రయత్నం చేశారు. అది గమనించి పలు రాష్ట్రాల కాంగ్రెస్ అగ్రనేతలు, మిత్రపక్ష నాయకు�
నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలో యువత సాగిస్తున్న ఆందోళనలపై పోలీసులు విరుచుకుపడి లాఠీచార్జి చేశారు. దీనికి సంబంధించి యూట్యూబ్ చానల్స్ చూస్తుంటే �
దేశ రాజధాని ఢిల్లీలో చలో పార్లమెంటు నినాదంతో కదంతొక్కిన యువతపై పోలీస్ లాఠీలు విరుచుకుపడటం, వీధుల్లో నెత్తురు చిందడంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. సుమారు పన్నెండేండ్ల క్రితం నరేంద్రమో�
బీజేపీకి మద్దతుగా రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని ఎస్ఎఫ్ఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమవారం హైదరాబ
Raja Singh | రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఆ పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ ఆ దివారం సెటైర్లు వేశారు. బండి సంజ య్, ఈటల కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా..? అని పార్టీ రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. వారి మధ్య సమస్య
హైడ్రాతో నగర ప్రగతి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
MLA Rajasingh | జీహెచ్ఎంసీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాలు గెలుపుపై ఆ పార్టీ ఇస్తున్న స్టేట్మెంట్స్పై
Bandi Sanjay | తెలంగాణ బీజేపీలో గత కొన్ని రోజులుగా నువ్వా-నేనా అన్నట్టు తలపడిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కుమ్ములాటలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' పథకాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ భద్ర�
మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమ వసూళ్ల పర్వానికి ఓ కీలక అధికారి తెరలేపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ నేతలకు సన్మానం పేరుతో టార్గెట్ పెట్టి మరీ ప్రొ ఫెసర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నట్టు ఆ రో�
మూడు భాషల విధానం దేశంలో మరోసారి వివాదాల తుఫాన్ రేపుతున్నది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ దృక్పథం, అమలులో లోపాలు, సమాఖ్య విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా సీబీఎస్ఈ ద్వారా 9
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ పథకం తీవ్ర వివాదాస్పదం అవుతున్నది. ఈ పథకంలో రూ.3 వేలకోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే కాగ్ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మరో వివాదం తెర�