Adilabad : ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రొఫెసర్ ఖాసీం డిమాండ్ చేశారు. బుధవారం సీసీఐ సాధన కమి�
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టాక్) అనుమతించిన ప్రాజెక్టులను సమీక్షించే చట్టబద్ధమైన అధికారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన�
కేంద్రంలోని బీజేపీపై నిరంతరం విమర్శలు చేసే నటుడు ప్రకాశ్రాజ్ తాజాగా మరోసారి కేంద్రం అస్తవ్యస్త విధానాలపై విరుచుకుపడ్డారు. తాను పుట్టిన, పెరిగిన, చదువుకున్న బెంగళూరు నియోజకవర్గం నుంచి తన ఓటు తొలగించడ
కాషాయపక్షానికి కంచుకోటలుగా భావించే ఉత్తరప్రదేశ్, బిహార్లో ప్రధాని నరేంద్రమోదీకి జనాదరణ బాగా తగ్గిపోయింది. బిహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇది నిరూపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్ని
Rahul Gandhi : ఒక బోటులో ఒక మహిళ, పక్కన ఒక బాలుడితోపాటు రాహుల్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. ఎక్స్ ఖాతాలో ఆ ఫొటోను షేర్ చేసి..
దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సిపిఐ పోరాటం కొనసాగిస్తున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి షెల్ కంపెనీకి కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కేటాయించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
రాష్ట్రంలోని బాలాపూర్, నాదర్గుల్ వద్ద ఉన్నవి ప్రభుత్వ భూములేనని, వాటిలో అక్రమ నిర్మాణాలు ఎలా చేపడుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ప్రశ్నించారు.
సంఘ్ పరివార్ సుదీర్ఘ ప్రస్థానంలో మూడవది అయిన మోదీ మాడల్ ముగింపు దశలోకి ప్రవేశిస్తున్నది. ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడినప్పటి నుంచి వాజపేయి ప్రధానమంత్రిత్వ కాలం (1998-2004) ముందు వరకు గలది మొదటిదశ. ఆయన కాలం పరివా�
ప్రజా వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ఒకే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాయని, పేదల పక్షాన పోరాడే ప్రతి వ్యక్తి సిపిఐ కార్యకర్త అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూన�
వ్యక్తిగత ప్రతిష్ట కోసం వేములవాడకు ఉన్న చరిత్రను కాల రాస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలీ సంఘంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు.
RRR | కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. అనుమతులివ్వడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జాప్యం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్క�