ప్రధాని నరేంద్ర మోదీ, ఆయనకు చెందిన బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నేడు భారత్ మరింత సుసంపన్నంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండేదని ఒక కొత్త పరిశోధన అధ్యయనం పేర్కొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చూపించిన ప్రభావం సామాన్యమైనది కాదు. ఆంధ్రాలో కాంగ్రెస్ మాటే వినబడకుండా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఒక్కచోట కూ�
రిజర్వేషన్లపై కొన్ని వర్గాల్లోని అసంతృప్తి ఓటర్లను శాంతింప చేసేందుకు బీజేపీ నడుం బిగించింది. రిజర్వేషన్ల సంస్కరణలకు సంబంధించి ఆగస్టు 21న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమం అనంతరం, ముందుగా నిర్ణయించిన షెడ�
బీజేపీ ప్రభ అంతకంతకూ తగ్గిపోతున్నది. ‘అబ్కీ బార్, 400 పార్' అంటూ 2024 లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే కూటమికి 400పైచిలుకు సీట్ల కల నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అది సాకారమయ్యేలా కనిపించడంలే
పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. గురువారం రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులక
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష
‘ఒక వేళ లంచం వస్తే దానిని సమానంగా పంచుకుంటాం. ఈ విషయంలో ఒకరికొకరం అండగా ఉంటాం’ అంటూ మున్సిపల్ కౌన్సిలర్లు గంగాజలం సాక్షిగా ప్రమాణం చేసిన బరితెగింపు ఘటన బీజేపీ పాలిత యూపీలోని షాజహాన్పూర్లో వెలుగుచూస�
బీజేపీ పాలిత హర్యానా ఆదాయంలో గురుగ్రామ్ వాటా సుమారు 65శాతం. అందుకే గురుగ్రామ్.. హర్యానాకు బంగారు బాతు అయ్యింది. రూ.1,400 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు వర్షం కురిస్తే ఏమాత్రం ఉపయోగం ల�
1970లో గుజరాత్ నవనిర్మాణ్ ఉద్యమం విద్యార్థుల అసంతృప్తితో మొదలయ్యింది. ద్రవ్యోల్బణం, అవినీతి, ఆర్థిక ఇబ్బందులు యువతను రోడ్డెక్కించాయి. బిహార్లో విద్యార్థి ఉద్యమం మరింత పెద్ద రూపం దాల్చింది. జయప్రకాశ్ �
కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, ప్రస్తుతం నిలిపివేతలో(స్టే) ఉన్న యూజీసీ నిబంధనలను శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ జాతీ య అధికార ప్రతినిధి అజయ్�
‘నాయకత్వం లేని, మీమ్ల ఆధారిత యువజన ఉద్యమం తమ మెడలు వంచడాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా అనుభవించింది. దీంతో చట్టబద్ధమైన నిరసన పరిధిని కుదించడానికి నిర్ణయించింది. అందుకు అవసరమైన పదజాలాన్ని ముందుగాన
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉన్న రాంపుర కన్వాపుర గ్రామంలో ప్రభుత్వ స్కూల్ను సీజేపీ బృందం పరిశీలించేందుకు శుక్రవారం వెళ్లగా వారిపై దాడి జరిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల మద్దుతు కోల్పోయారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. మూడింట ఒక వంతు ఎమ్�