‘రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో సర్కార్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఓట్లెయ్యరనే కాంగ్రస్ సర్కార్ నాటకం ఆడుతున�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అంచనాలకు మించి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కేటీఆర్కు జనం అడుగడుగునా జేజేలు పలికార�
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కాంగ్రెస్-బీజేపీ కలిపి నడుపుతున్న జాయింట్ వెంచర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. 11-12 ఏడ్లుగా ఈ రెండు పార్టీ�
అస్సాంలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. 2026లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ఎన్నికల్లో కమలం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 40 స
రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని, అచ్చంపేటలో జరిగిన జనగర్జన సభ నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్�
KTR | కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే.. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసే తెలంగాణను బొంద పె�
RS Praveen Kumar | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్న కాంగ్రె�
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ దాడులు జరిగి సరిగ్గా ఏడాది గడిచినా, ఆ దాడుల్లో ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ�
బీజేపీ పాలిత యూపీలో ‘ఐ లవ్ ముహమ్మద్'కు మద్దతుగా జరిగిన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. బరేలీలో రెండు చోట్ల ఈ నిరసనల్లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఇండ్లు లేని పేదల కోసం కంటోన్మెంట్ నియోజకవర్గానికి డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని బీజేపీ మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
లద్దాఖ్కి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ చేపట్టిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారి నలుగురు మరణించగా, మరో 70 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో నిరసనకారులను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై వాతావరణ పరిరక్షణ ఉద్�
Tejashwi Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ (JDU) పార్టీకి భవిష్యత్తే లేదని ఆర్జేడీ (RJD) అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండల పార్టీ అనుబంధ మండల కమిటీలను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ కూడా చేరింది. గురువారంనాటికి ఈ పథకం ప్రారంభించి 11 ఏండ్లయింది.