KTR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచి వచ్చి వారికి తీరని అన్యాయం చేస్తున్న తీరును ఎండగడుతూ సోమవారం బీఆర్ఎస్ నేతలంతా హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సాధ
KTR | పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి క్కడ కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. మార్పు తెస్తాం అంటూ ప్రచారం చేసిందని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా
బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలల స్థాయి దిగజారిందని విమర్శించారు. రెండేండ్లలో 100 మందికిపైగా గురుకుల విద్యార్థులు మరణించారన్నారు.
ఏజెంట్ మోసంతో గల్ఫ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాకు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రత్యేక చొరవతో ఇంటికి చేరుకున్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని తంగళ్లపళ్లి మండలం బస్వాపూర్కు చెందిన బాలసా
ప్రజలందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పద్మారావునగర్ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగ మూడో వార్షికోత్
జహీరాబాద్ లోని (TMREIS) తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్లో సీటు పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించారు.
KTR | రెండేళ్లుగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసునని.. ఇబ్బందులు పోవాలంటే మన ప్రభుత్వమే రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పర�
KTR | ఈ రోజు భారత్కే తెలంగాణ ఓ దిక్సూచిగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం జహీరాబాద్ మెడికల్ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో
KTR | పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్త�