KTR | స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ మొదలవుతుందని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందని.. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని వెల్లడించారు. కేసీఆర్ బహిరంగ సభల
KTR | రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా స
KTR | తమకు ఉన్న హక్కులు, నిధులు, విధుల గురించి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు తెలుసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాజ్యాంగం ప్రకారం ఐదంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు.
స్వరాష్ట్రంలో తొలిసారిగా రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి (Baddenapally) గ్రామ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) జరిగాయి. 2013లో చివరిసారిగా ఉమ్మడిరాష్ట్రంలో ఈ ఊర్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.
పంచాయతీ ఎన్నికల్లో 66% గెలిచామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే.. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
KTR | పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ.. పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లు గెలవలేదని.. కానీ �
పల్లె ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేసినా.. అడ్డంకులు సృష్టించినా బెదరకుండా పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండాకే జైకొట్టారు. కేసీఆర్, కేటీఆర
భారత పారా త్రోబాల్ జట్టు కెప్టెన్, మేడ్చెల్కు చెందిన డి. మహేశ్ నాయక్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఇటీవలే శ్రీలంకలో ముగిసిన తొలి సౌత్ఏషియా చాంపియన్షిప్లో భారత పారా
పథకాల పేర్లు మార్చడం.. నిర్వీర్యం చేయడం దుర్మార్గమని, ఆ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నుంచి �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతిలో స్పీకర్ కీలుబొమ్మగా మారారని, ఆయన చెప్పినట్టే చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీక
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది.మూడు విడతల్లోనూ అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించింది.పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహ�
బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిష�
KTR | జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నూతనంగా ఎన
బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో పార్టీ మద్దతుతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘనంగా సన్మానించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లెలో మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీ జెండా ఎగిరింది. స్వరాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2015లో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.