KTR | యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు రెండో దశ మెట్రో రైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్
కష్టపడేతత్వం, వినూత్న ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన హైదరాబాద్ యువకుడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
KTR | మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని బీఆ
ఈ నెల 17వ తేదీన పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను సూపర్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పరిశీలకుడు, ఎమ్మ
KTR | యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు మెట్రో ఫేజ్-2కు అనుమతి ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
KTR | రాష్ట్ర మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనీసం లక్షాధికారులనైనా చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో ఆడబిడ్డకు బాకీ పడ్డ రూ.లక్షన్నర ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని బీఆర్�
రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్ననే తమ సంకల్పమని జెన్జీ యువతులు ముందుకొచ్చారు. నిత్యం పార్టీ కార్యకలాపాలతో రాజకీయ వాతావరణం ఉండే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నలుగురు యువతులు రావడం, తమ ఆలో
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్త�
వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ పార్టీ వేముల
KTR | మా తమ్ముళ్లకు రూ. 4వేలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినవ్ కదా.. పోయిన రెండున్నర సంవవత్సరాలు, మొత్తం కలిపి 40 లక్షల మంది మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఇయ్.. తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని �
KTR | తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యా�
KTR | రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పాలన విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనలో మొదటి అంకం(ఫస్ట్ హాఫ్) పూర్తిగా ఫెయిల్ అయ్యిందని