KTR | కాళేశ్వరం పంప్హౌస్ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే యాభై, అరువై వేల మందితో క�
కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివ
కన్నెపల్లి(లక్ష్మీ) పంప్హౌస్ సందర్శనకు ఆదివారం కేటీ ఆర్ రాగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం వద్ద మాజీ స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి వాహనం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొం�
జయశంకర్ భూపాలపల్లిలోని కన్నెపల్లి పంప్హౌస్ సందర్శన కు వచ్చిన కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్ పూర్ నియోజకవర్గకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యత
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం ఉద్యమకాలం నాటి దృశ్యాలు కనిపించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన భీతావహ పాలన సన్నివేశాలను మరోసారి కాంగ్రెస్ సర్కారే కండ్లగట్టింది. స్వరాష్ట
రైతులు నిరుత్సాహపడొద్దని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు. రైతుల బాగు కోసం కేసీఆర్ ముందుచూపుతో ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంపుహౌస్ సందర్శన కోసం వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు భువనగిరిలో ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని వివ�
‘నన్ను చంపేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. హిట్లర్కు పట్టిన గతే ఆయనకు పడుతుంది.’ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
ఈ నెల 8న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్షెట్టిపేటకు రానున్నారని, సర్కారు నిర్లక్ష్యంతో రెండు నెలల క్రితం మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పార్టీ పరంగా �
KTR | కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన వరం అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం అని విమర్శించారు. కేసీఆర్కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్పు.. తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపిస�