KTR | ఇటీవల ఒక ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. క్రిశా�
శాసనసభ గ్యాలరీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందడి చేశారు. సమావేశాలను వీక్షించేందుకు మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బుధవారం అసెంబ్లీకి వచ్చారు.
KTR | ఫార్ములా ఈ రేసు కేసు పేరిట రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఫార్ములా-ఈ రేస్ ద్వారా హైదరాబాద్ను ప్రపంచ నగరాల సరసన నిలిపేందుకు ఉపయోగించ�
KTR | సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్
దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ దగా చేసింది. వారి పింఛన్ సొమ్ము పెంచేదాకా సర్కార్ను వదలబోము. వారికిచ్చిన ఇతర హామీలన్నింటినీ నెరవేర్చేదాకా బీఆర్�
KTR | తాను మొదటినుంచి చెప్తున్నట్టు ఫార్ములా ఈ రేసు కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పునరుద్ఘాటించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భేటీ కావడం శాసనసభ లాబీల్లో చర్చకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల�
రాష్ట్రంలో నెలకొన్న వంటగ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గన్ పార్కు వద్ద వంట గ్యాస్ సిలిండర్ల చిత్ర పటాలతో నినాదాలు చేస్తూ బీఆ�
‘గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తుంటే.. సప్లయ్ లేదని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆంబో�
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ప్రజలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్యాస్ కొరత అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుబట్టారు. ఈ మేర�
ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ధోకా ఇచ్చింది. మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీసిన వారిని వేధింపులకు గురిచేస్తున్నది. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నది. �
KTR | ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసేవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజ