బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు జూబ్లీహిల్స్ ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. భర్త గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జనంలోకి వచ్చిన సునీత గోపీనాథ్ను అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుం�
KTR | ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించినప్పటికి ట్యూషన్ పీజు కట్టలేని పరిస్థితి ఉందని, దీంతో వచ్చిన సీటును కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్ముళ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
KTR | వరంగల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీ
సిటీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. జంటనగరాల్లో బస్ చార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి ఏకంగా రూ.10 పెంచి పేద, మధ్య తరగతి ప
వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండడంలేదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి నగర అభివృద్ధి కోసం కొత్తగా ఏ పనులు చేపట్టలేదు.
KTR | నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది.. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది అని బీఆర్ఎస్ వర్కిం
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మరో జాతీయ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్టోబర్ 11న కోయంబత్తూరులోని కుమారగురు ఇన్స్టిట్యూషన్స్లో జరగనున�
పక్షి ఎప్పుడూ తుపానులకు భయపడదు. ఎందుకంటే.. అది ఎగిరే రెక్కలను నమ్ముకుంటుంది, విరిగే కొమ్మలను కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంతే. 50 ఏండ్ల రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో ఏదో ఒకచోట 40 ఏండ్ల నిరంతర
‘ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మళ్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లలల్లా.. రాసుకోరా బిడ్డ ఇది కేసీఆర్ అడ్డా, ‘దేఖ్లెంగే’ ‘గుర్తుల గుర్తించుకో రామక’ అనే పాటలపై గురువారం సాయంత్రం దుర్గాదేవి �
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
KTR | నిర్మల్ జిల్లాలోని ముఖరా కే గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు.