రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమార్శించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth R
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బతో కుదేలవుతున్న ఆ పార్టీలో బుధవారం ఊహించని పరిణామం చోటుచేసుకున్నది.
KTR | తెలంగాణ మాజీ ఐటీశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక కొలంబోలో జరగబోయే ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS) 2025�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుతో నగరంలోని అన్ని విభాగాలు నిర్వీర్యమైయ్యాయని ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు కరువైనట్లుగా బీఆర్ఎస్ బస
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఆమోదం తెలి�
రేవంత్ సర్కార్ హైదరాబాద్ను గాలికొదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బస్తీ దవాఖానలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి ఖైరతాబాద్�
KTR | సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో బీఆర్ఎస్ నేతలు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సున్న
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
కేసీఆర్ తపన, దూరదృష్టితో ఓరుగల్లులో రూపుదిద్ద్దుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఉజ్వల ప్రగతికి తార్కాణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.