KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సోమవారం మూడు జిల్లాల పర్యటనతో బిజీగా ఉండనున్నారు. తొలుత సంగారెడ్డిలో అనంతరం కరీంనగర్, సిరిసిల్లలో కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
KTR | 14లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేందుకే చీకటి జీవో 7ను తీసుకొచ్చారని మండిపడ
KTR | ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచాడు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక పదో తరగతి ఉత్త
వాళ్లంతా జెన్-జీ యూత్. అలాగని పొద్దంతా స్మార్ట్ఫోన్లనే చూస్తూ కాలం గడిపే టైప్ కాదు. అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ.. దేశ భవిష్యత్కు పునాదులుగా మారే యంగ్తరంగ్స్ వీళ్లు. ‘సోషల్ కాజ్' ఏదైన�
అమెరికాలో జీటీఏ కన్వెన్షన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు శనివారం అమెరికా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాపురెడ్డి కేటీఆర్ను నేరుగా కలిసి ఆహ్వా
ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు మృత్యువాత పడటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా మార్చురీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆ
హైదరాబాద్లోని ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో మృతులకు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాలకు బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, సిరిసిల్ల మానేరు తీరం రోదనలతో దద్దరిల్లింది.
KTR | రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలోఈ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మ
డ్రైవర్లు, నేత, గీత కార్మికులు, హోంగార్డులకు ప్రమాద బీమా రద్దుచేసి, ఆటో కార్మికులకు వెల్ఫేర్బోర్డు హామీని ఎగ్గొట్టి, ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ సరార్ కార్మిక ద్రోహిగా మారి
బంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్ర�