తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఓ యువకుడు అభిమానాన్ని చాటుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క రమేశ్ తన కుడిచేతిపై కేసీఆర్ చిత్రాన్ని పచ్చబొట్టు వేయిం�
అన్నా అని పిలిస్తే.. నేనున్నానంటూ ఆపదలో ఉన్నవారికి భరోసా కల్పించి కల్వకుంట్ల తారక రామారావు తన గొప్పమనసు చాటుకున్నారు. మెడికల్ సీటు సాధించి చదువుకొనేందుకు ఆర్థిక స్థోమతలేక ఇబ్బందులు పడుతున్న ఓ పేద విద్�
‘అమెరికాలోని డాలస్ నగరంలో చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చూసి.. మిగతా దేశాల్లోని తెలంగాణ బిడ్డలు ఇలాంటి వేడుకలు జరిపేందుకు ముందుకొస్తున్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో కేసీఆర్ చిత్రాన్ని అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క రమేశ్ తన కుడి చేతిపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు.
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓట్లు పోకుండా కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఇందుకు పార్టీ బీఎల్ఏల (బూత్ లెవల్ ఏజెంట్ల) సహకారం తీసుకుంటామని స్పష్టంచే
రేవంత్రెడ్డి ముఖం చూసి రాష్ట్ర ఓటర్లు ఎవరూ ఓట్లు వేయలేదని, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎవరూ కోరుకోలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేమెంట్, మేనేజ�
పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజులపాటు పోలీసులకు దొరుకకుండా దాచి ఉంచి న ఘోరమైన నేరం ముమ్మాటికీ హోంమంత్రి బాధ్యతల్లో ఉన్న సీఎం రేవంత్దేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయి లో �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పినట్టు 80 శాతం పంట కొనుగోలు పూర్తయిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఏ కొనుగోలు కేంద్రానికైనా �
రాజన్న సిరిసిల్ల, మే 22 ( నమస్తే తెలంగాణ) : న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ కప్ విజేతగా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టుకు ఆయన రూ.1 లక్ష అందజేశా�
కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేబీఆర్ పార్కు రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పా
వరంగల్లోని 2,400 పడకల ఎంజీఎం సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.