కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న అలసత్వంతోపాటు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా న�
KTR | ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజీనామాలు కొత్త కాదు. ఆయన రాజీనామా చేస్తేనే ఢిల్లీనే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.
KTR | భూములపై కన్నేసి తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్టగొడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | కాంగ్రెస్ పాలనలో కంటోన్మెంట్లోని మిలిటరీ వాళ్ల స్థావరంలో కూడా దాడికి గురయింది. దుండగులు దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఏమీ చేయలేదన్నారు.
KTR | ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు.. రాష్ట్ర సంపాదన కోసం మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకున్నారు.అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐ మ్యాక్స్.. ఆ స్థాయిలో అవినీతికి పాల్ప�
KTR Pressmeet Live | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్�
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనున్నది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుం డా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్
నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు పూర్తయినా ఏ ఒక హామీని సక్రమంగా అమలు చేయకు�
వెయ్యి రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల
Jagadish Reddy | రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆర
మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను కారణంగా చూపుతూ కేటీఆర్ ర్యాలీ, మీటింగ్కు అనుమతి ఇవ్వలేమని