KTR | ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ప్రపంచమే కుగ్రామం' అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస�
IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ఐదు రోజుల నుంచి ఎయిర్పోర్టులు అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల కంటే అధ్వాన్నంగా మారిపోయాయని విమర్�
KCR | బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన "గిరిజనుల ఆత్మబంధువు" పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ చేసిన సేవలను పు�
సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర�
పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో, కేంద్రంలోని బీజేపీ పాలనా వైఫల్యాలపై ఆ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర �
KTR | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్న�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ న�
బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే దీనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్తోపాటు వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆయా పార్టీల్లో నాయకుల పోకడలు, విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతో బీఆర్ఎస్ �
KCR | తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ మృతిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. ఇండియా టుడే జాతీయ న్యూస్ ఛానల్లో పని చేస్తున్న దామోదర్.. తొలినాటి నుంచీ తెలంగాణ �
హిల్డ్ పాలసీ (HILTP) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల�
గ్రేటర్ హైదరాబాద్లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పో�