KTR | 30 నెలలు అయిపోయింది.. మీ పరిపాలనకు 50 శాతం మీకిచ్చిన అవకాశం అయిపోయింది.. ఇప్పటికైనా ప్రజలకు మీ ప్రభుత్వంలో మీరేం చేశారో నాలుగు మంచి మాటలు చెప్పండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు.
Rythu Bharosa | ‘మీ 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా రేవంత్రెడ్డి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే త�
చిన్నారి భవిత సర్జరీకి ఆర్థిక సాయం చేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్నారి గొంతు భాగంలో ఏర్పడిన టాన్సిల్స్తో గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు సమ్మ రాజు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించ�
KTR | తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి తమ్ముడు ఓం రెడ్డి కూతురు భవిష్య(9) సర్జరీకి అయ్యే ఖర్చు భరిస్తానని ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిసిందే.
KTR | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమి తర్వాత వచ్చే తాతాలిక విరామం పదునైన వ్యూహాలకు వేదికవుతుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత పీవీ నర్సింహారావుకే దక్కిందని ఎమ్మెల్సీ వాణీదేవి కొనియాడారు. ఆయన చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని పేర్కొన్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ నుండి తిరిగి వచ్చే క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెల�
KTR | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ యాదిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వార�
KTR | మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే చెట్లను చంపేసి.. కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి వి�
Maganti Sunitha | తెలంగాణ భవన్లో జూలై 5 న నిర్వహించనున్న కార్యకర్తల సమావేశానికి పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారని జూబ్లీహిల్స్ ని�
KTR | గడ్డం ప్రసాద్ గారు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయాడు.. మాకు ప్రభుత్వం నడుపొస్తలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .