‘రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతాం.. అని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరిన్రు. ఆయనకు దమ్ముంటే, తన మాటపై నిలబడే ధైర్యముంటే 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే కాంగ్రె�
ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి బూత్ పరిధిలోని దొంగ ఓట్లను ఏరివేయడంతో పాటు స్తానికులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడాలని బీఆర్ఎస్ వర్క
‘తెలంగాణ ప్రజలకు తెలంగాణ అనే బలమైన భావన ఉన్నది. అటు తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉన్నది. కానీ దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ వాళ్లకే ఆంధ్రా భావన అనేదే లేదు. అకడ ఎప్పుడూ కులాల పంచాయితీలు తప్ప ప్రాంతీయ అస్తిత�
KTR | హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.నేను గతంలో చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తాన�
KTR | కడుపులో కత్తులు పెట్టుకుని.. పెదవులపై చిరునవ్వులు పెట్టుకునే తెలివితేటలు తనకు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందుకే తనకు అహంకరమని అంటారేమో అని తెలిపారు.
KTR | వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
KTR | బాల్క సుమన్ మాట్లాడిన మాటలు తప్పు అనిపిస్తే.. రేవంత్ రెడ్డిమాట్లాడే రోత భాషపై కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. కూల్చాలి.. నరకాలి అని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడని గుర్తుచేశారు
KTR | రాష్ట్రంలో ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధిలో నంబర్వన్గా ఎదిగిందని పేర్కొన్నారు. తెలంగాణ కంట
KTR | తెలంగాణ ఏర్పాటుకు ఒక ప్రత్యేకత ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పెద్ద చరిత్ర ఉందని.. తరాలు మారినా, స్వరాలు మారిన, వాస్తవాలు మారవని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు
KTR | పుష్కర తెలంగాణ.. నేడు ముష్కరుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశమంతా వదిలించుకున్న దరిద్రపు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, విష ప్రచారాలతో ఇక్కడ అధికారంలోకి వ
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పునరంకితమై కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే 2028 సంవత్సరంలో కాంగ్రెస్ దరిద్రాన్ని తరిమి కొడుదామని, కేసీఆర్ను మళ్లీ సీఎంగా చేసుకుందామని, మళ్లీ మన తెలంగాణను బంగారు తెల�
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు.