రాబోయే 40-50 సంవత్సరాల వరకు తెలంగాణలో విద్యుత్తు, తాగునీటి సమస్య లేకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు తీర్చిదిద్దారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కొనియాడారు.
ఆటోడ్రైవర్ల ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం శనివారం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం ఇస్తామన్న రూ.12 వేల జీవన భృతి ఇవ్వకపోగా.. వాటిని అడిగిన పాపానికి పోలీసులు ఒక్కో ఆటో డ్రైవర్ను ఈడ్చిపడేశారు.
KTR | ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చేందుకు
KTR | రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువస్తామన�
KTR | రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, సభ్యులకు చెక్డ్యామ్లు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమ నం దిశగా సాగుతున్నదని, క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించ�
రేవంత్ పాలనలో కాంగ్రెస్కు రాజకీయ ఉరి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. సభకు వస్తే గౌరవిస్తామంటూనే కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ చావు కోరుకోవడం దుర్మార్గమని గురువారం ఒక ప్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బీఆర్ఎస్ భవన్కు భారీగా తరలివచ్చారు. తమ అ
NEW Year | భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావును కుభీర్ మండల నాయకులు హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని.. ముఖ్యంగా నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్య
‘సిరిసిల్ల నేతన్నల కోసం ప్రవేశపెట్టిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని సంక్రాంతి పండుగలోగా అమలు చేయాలి. లేదంటే 10 వేల మంది కార్మికులతో సర్కార్ను కదిలించేలా మహాధర్నా చేపడుతాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల అపారెల్ పార్క్ను పరిశీలిం