కాంగ్రె స్ పార్టీవి మోసపూరిత వాగ్దానాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధ
KTR : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారకరామారావు (KTR) హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ప్రత్యేక సమన్వయకర్తలను
ఫోన్ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్రావును నిందితులుగా విచారణకు పిలువలేదని, కేవలం సాక్షులుగానే పిలిచినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు ఫేకులు, ఆరు లీకులు అనే చందాన సాగుతున్నది. లీకులనే వార్తలుగా మలిచి, కట్టుకథలు సృష్టించి హెడ్లైన్స్ మేనేజ్మెంట్కు కాంగ్రెస్ సర్కార్ పాల్పడుతున్నది. ప్రతిపక్ష బీఆర్
KTR : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీలు బండి సంజయ, ధర్మపురి అరవిం
Global BRS NRIs | కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపరచని అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. రైతుబంధు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు కోట్లాది కుటుంబాల జీవిత�
KTR | జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సాక్షాత్తూ మంత్రి సీతక్క సమక్షంలోనే పట్టపగలు కొందరు కాంగ్రెస్ గుండాలు తాగ�
Harish Rao | రాష్ట్రంలో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదని.. స్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తమ పరిధిని విచిడిచిపెట్టి.. చట్టాన్ని అతిక్రమిస్తూ పనిచే�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ను పిలిచిన పోలీస్ అధికారుల�
ఫోన్ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను అవసరమైతే మళ్లీ పిలుస్తామని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్లో