సృష్టి మనకు అందించిన అవకాశాలను అందిపుచ్చుకొని నలుగురికి సహాయపడటమే జీవిత పరమార్థం. అలాంటిది రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండేవారికి ఇతరులకు సహాయపడే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వాటిని నేతలు ఎలా సద్వినియోగ
ప్రతి తరమూ తన కాలాన్ని నిర్వచించే కొంతమంది వ్యక్తులను చూస్తుంది. వారు కేవలం పదవుల్లో ఉన్న నాయకులు మాత్రమే కాదు, ఒక ఆలోచనకు రూపం ఇచ్చినవారు, ఒక సమాజం కలలకు దిశ చూపినవారు, భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చ
కాళేశ్వరం తెలంగాణకు జల ప్రాణేశ్వరం. కానీ దాని మీద కేసీఆర్ సంతకం ఉన్నది. కనుక ప్రాజెక్టును పండబెట్టాలి. తెలంగాణ పొలాలను ఎండబెట్టాలి. మన నీళ్లు పొరుగుకు పారాలి. మన పొలాలు బీడుగా మారాలి. అటు బడేభాయ్ని ఖుషీ �
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల యువ సంగ్రామ సదస్సు పేరిట నిరుద్యోగుల తరఫున సరూర్నగర్లో సమరభేరి మోగించగా, తాజాగా దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తదితర దేశాల్లో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అట్లాంటాలో యూఎస్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బాహుపేట స్టేజీ వద్ద ఘన స్వాగతం లభించింది. గురువారం వరంగల్కు వెళ్తున్న ఆయనకు మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి అన్నారు.
KTR | గ్లోబరీనా సంస్థ అంశంలో రేవంత్ రెడ్డి ఆరోపణలపై తాను లై డిటెక్టర్ పరీక్షతోపాటు సీఐడీ విచారణకు సిద్ధం.. మరి రేవంత్ రెడ్డి తన కుటుంబ అవినీతి అంశంలో సిట్, సీఐడీ విచారణకు సిద్ధమా..? అని సీఎం రేవంత్ రెడ్డికి బ�
బండలింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సర్పంచ్ బాల్రాజ్ నర్సాగౌడ్ ట్యాబ్�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బందికి కేటీఆర్ జన్మదిన కానుకగా గురువారం ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య�
KTR | ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో (Delhi) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించకున్నారు.