పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేట�
‘దేశంలో 28 రాష్ట్రాలున్నయ్. 28 ఇంజిన్లున్నయ్. అన్ని రాష్ట్రాలు బలంగా పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతుంది. ఒక డబుల్ ఇంజిన్తో దేశం అభివృద్ధి చెందదు. తెలంగాణలో ఒక ఇంజిన్తోనే కేసీఆర్ ప్రభుత్వం అనే�
జీవితంలో రిస్క్ తీసుకోకుండా గొప్ప విజయాలు సాధించడం సాధ్యంకాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఘట్కేసర్లోని కొండాపూర్ విజ్ఞాన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ని�
Errolla srinivas | నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో.. మేం అదే గడ్డమీద పుట్టినం. పార్లమెంట్ మెంబర్వి నువ్వు.. వార్డ్ మెంబర్ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నవ్. ఏం సంస్కారం నీది..? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ నిజామాబాద్ బీజేప
KTR | అన్నా ఉద్యోగులకు మంచి బట్టలు పెట్టి, ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటదనే ఒక మంచి కార్యక్రమం గురించి తలసాని సాయి కిరణ్ చెప్పాడు. నాకు చెప్పడమే కాకుండా ఈ కార్యక్రమానికి మొత్తం సూత్రధారిగా వ్యవహారం చేశాడు. ఇంత
KTR | డబుల్ ఇంజిన్ అని కేంద్ర పాలకులు డబ్బా కొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని సింగిల్ ఇంజిన్ మోత మోగించలేదా అని ప్రశ్నించారు.
KTR | జై తెలంగాణ అని అనని వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అలాంటోడికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించారు.
KTR | కేంద్ర పాలకులకు దేశం గురించి పట్టింపు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పాకిస్థాన్ కంటే గొప్పగా ఉన్నామని మనల్ని మత్తులో పెడుతున్నారని చెప్పారు.
రాష్ట్ర ‘భువన విజయం’ తెలంగాణ భవన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ భవన్ నిర్మించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. స�
ఈ నెల 3న ఏపీలోని రాజమండ్రిలో హిట్ అండ్ రన్లో మృతి చెందిన మెడికో ప్రియాంక కు టుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి వెంకటేశ్కు భరో సా కల్పించ