ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
రసాయనరంగులకు దూరంగా కేవలం ఆకులు, పూలు, వేర్ల నుంచి సేకరించిన సహజరంగులతో రూపుదిద్దుకున్న సింగిడి తెలంగాణ చేనేత వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సంప్రదాయం, �
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహబూబాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర�
BRS : పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరందుకున్న బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాకిస్తూ జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరా�
KTR | కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు.
KTR | శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే.. అనిల్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని అరికెపూడి గాంధీకి సవాలు విసిరా
BRS | బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కాంగ్ర
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం క్రమంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా 300 మంది యువత ఉపాధి పొందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల కిందట రూ.40 కోట్లతో మంజూరు �
రేవంత్రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు.. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. నీచ బుద్ధి కలిగిన వ్యక్తి మన రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో చదువుకున్నారని, తెలంగాణ పౌరుషం గురించి తెలియదంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్మీడియాలో విస్తృతంగా చర్చ జర�
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ధ్వజమెత్తారు.