‘సీఎం రేవంత్రెడ్డీ.. జూబ్లీహిల్స్ గెలిచానని విర్రవీగ కు.. గతంలో జీహెచ్ఎంసీ సహా అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన విషయం మరిచిపోకు’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రస్థాయిలో
అధికార దుర్వినియోగంతో పాటు అనేక రకాలైన అరాచకాలు చేయడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిందని, బీఆర్ఎస్కు ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అ�
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజం మొదలుపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన ద�
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ (KTR) ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కుమారుడు హిమాన్షు ఫేస్బుక్లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందబోమని, మరింత బలంగా పుంజుకుంటామని, బంతిలా వేగంగా దూసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
తెలంగాణ నీటి హక్కుల కోసం జీవితాన్ని ధారబోసిన ఆర్ విద్యాసాగర్రావు ‘నీళ్లసారు’ గా కిర్తీగడించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా �
KTR | ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పాత్రను ప్రజలు గమనించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామని ఆశించామని.. కానీ ఓడిపోయామని తెలిపారు. ఓడిపోయామని త�
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా �
KTR | సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం 'నీళ్ల సారు' ఆర్ విద్యాసాగర్ రావు చేసిన కృషి
మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను వాపస్ తీసుకుంటున్నట్టు సినీనటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. దీంతో ఆ కేసును కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి గురువారం ఉత్తర�
చిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో మలావత్ పూర్ణను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు.
అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిపుత్రిక మాలావత్ పూర్ణ, ఇటీవల తన తండ్రిని కోల్పోగా ఆమెను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించారు.
ధిక్కారానికి ప్రజాకవి కాళోజీ ప్రతీక అని, ఆయన ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని ధారబోసిన గొప్ప వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా గురువారం ఎక్స్ వేది
హైదరాబాద్లో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. నగరంలో మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ వివాహానికి హాజరయ్యారు.