ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లిన హైదరాబాద్లోని వనస్థలిపురం విద్యార్థి మణిదీప్రెడ్డి 45 రోజులుగా కనిపించకుండా పోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మే�
తెలంగాణ ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. ఆదివారం సార్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. దానిస్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
ఫాదర్స్ డేను పురస్కరించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్పై గౌరవం, అభిమానాన్ని వ్యక్తంచేశారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే డాడ్' అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలి
KTR | అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను "గుంపు మేస్త్రి" అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
Manne krishank | మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ధోబీకా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా అన్నట్లు తయారైందన్నారు. మైనంపల్లికి మానసిక చికిత్స అవసరం ఉంది. ఆయన కొడుకు వల్ల ఆయనకి పని లేకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడుతున్నా�
KTR | ఒక సామాన్య కుటుంబం ఎన్నో ఆశలతో తమ బిడ్డలను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపితే, ఇవ్వాళ ఆ బిడ్డ ఆచూకీ లేకుండా పోవడం ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు పోతడు రా రేవంత్ రెడ్డి అని అందరూ తల పట్టుకొని కూర్చున్నరు. ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది.. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెల�
BRS Australia | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటన ప్రవాస తెలంగాణ సమాజానికి ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని, తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ రాజకీయాలు మరియు ప్రవాస భారతీయుల పాత్రపై విస్తృత
KTR | రాష్ట్రంలో రైతుబంధు ప్రభుత్వం పోయింది.. ఒక రాబందు ప్రభుత్వం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని..
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నిజామాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. శనివారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్కు ఇందల్వాయి వద్
రైతన్నలు ఆత్మహత్య చేసుకొని కుటుంబాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర�
KTR | కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. మీరు ప్రకటించిన బోనస్ ఎక్కడ పోయిందని అడగాలి. మీరు హామీ ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలి. మీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్�