రాజన్న సిరిసిల్ల, జూలై 18: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియా బీఆర్ఎస్ న్యూ సౌత్ వేల్స్ (BRS New South Wales, Australia) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
KTR | బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును విస్తరించి, రైతులకు అధిక ఆదాయం కల్పించడం, దేశంలో వంటనూనెల దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టింది. రైతులు పండించిన పంటలను �
KTR | టీ హబ్లో పురుడు పోసుకున్న కంపెనీ పేరు స్కైరూట్ . ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేట్ రాకెట్ను అంతరిక్షంలోకి పంపిన స్కైరూట్ కంపెనీ మన టీహబ్ నుంచే వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
KTR | ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తప్పారని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదు.. మన బాధ తెల్వదు అని అన్నారు. అశోక్నగర్లో చాయ్పే చర్చా పెట్టింది అసలు రాహుల్గాం�
KTR | రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు.. భవిష్యత్ నిర్ణేతలు మీరే అని యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
KTR | అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నవంబర్ 2023లో కాంగ్రెస్ వాళ్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆనాడు మా రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసిన అశోక్ నగర్ గుర్తుందా రాహుల్ గాంధీ..? �
KTR | యువత కోసం బీఆర్ఎస్ తెగించి కొట్లాడుతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యూత్ ఉత్సాహం చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి మూడినట్లే కనిపిస్తుందని అన్నారు.
KTR | హైదరాబాద్ సరూర్నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. ఈ సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
Yuva Sangrama Sadassu | బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటలలోపు సదస్సు �
BRS Yuva Sangrama Sadassu | నిరుద్యోగ యువతకు ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. మూడేండ్ల కిందట సరూర్నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎ
మహబూబ్నగర్ జిల్లాలోని అమరరాజా గిగా కారిడార్లో ప్రతిష్ఠాత్మక కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, అన్ని వర్గాల ప్రజలను దారుణంగా వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈనెల 18న సరూర్నగర్లో నిర్వహించనున్న య�