సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ గవాయ్పై దాడి.. న్యాయవ్యవస్థపై జరిగిన దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే వినూత్న తరహాలో బీఆర్ఎస్ తరుపున ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయని సర్కారు మెడలు వంచేందుకు ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాల�
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై (CJI BR Gavai) ఓ న్యాయవాది దాడికి యత్నించటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. దేశంలో అసహనం అత్యున్�
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు జూబ్లీహిల్స్ ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. భర్త గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జనంలోకి వచ్చిన సునీత గోపీనాథ్ను అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుం�
KTR | ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించినప్పటికి ట్యూషన్ పీజు కట్టలేని పరిస్థితి ఉందని, దీంతో వచ్చిన సీటును కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్ముళ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
KTR | వరంగల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీ
సిటీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. జంటనగరాల్లో బస్ చార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి ఏకంగా రూ.10 పెంచి పేద, మధ్య తరగతి ప