KTR | జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవ
KTR | తమ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేసు ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా మారిందని చెప్పేందుకు ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప�
Made in Telangana | వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లోని చింతలపల్లి, శాయంపేట గ్రామాల పరిధిలో చింతలపల్లి రైల్వేస్టేషన్కు అటూ ఇటూ 1,357 ఎకరాల సువిశాల స్థలంలో ‘ఫాం టు ఫ్యాబ్రిక్' నినాదంతో సరికొత్త వస్త్ర నగరికి 2017 �
KTR | కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా నేటి యువతరం, Gen Z కు కేటీఆర్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానాన్ని జాతీయ వేదికపై చాటిచెప్పారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసార
వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) ఉత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విజ్జయ్య గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో అనారోగ్యంతో మరణి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే ఊహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిం�
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం మోసం చేస్తూ వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లపై గురువారం హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆయన స్పందించారు.
బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు ఎన్నికలు కొత్త గాదు. ఎన్నికల్లో పోరాడటం కొత్త గాదు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్కు ఎన్నికల్లో గెలవడం అంతకన్నా కొత్త గాదు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పురుడుపోసుకున్నదే పోరాడటం క
బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పాలసీలతో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ రాజధానికి మారిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.