రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలడానికి ‘ఆర్ఆర్' ట్యాక్సే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నలుమూలలా అనేక కంపెనీలు
KTR | మంచి ఐడీ కార్డు తయారుచేసి ప్రతీ కార్యకర్తకు ఇస్తం. మిమ్మల్ని రాబోయే 5 సంవత్సరాలు మాత్రం గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా ఉద్యమకారులను కానీ, కార్యకర్తలను కానీ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత త
KTR | రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని ఫోజులు కొట్టిండు. ఇవాళ రియల్ ఎస్టేట్ను ఏం చేసిండు మరి.. బొంద పెట్టిండు.. వంద ఫీట్ల అడుగులో పాతిపెట్టే పని చేసిండని బీఆర్ఎస్ �
KTR | కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్-డాక్టర్ మాధవి దంపతుల చిన్న కుమారుడు బోయినపల్లి ప్రణయ్- రితిక వివాహ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీ�
అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే నేటి (జూన్ 25) నుంచి క్యూర్ పరిధి (జీహెచ్ఎంసీ, ఎ
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చేవెళ్లకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ సభ్యత్�
కరీంనగర్ అనాదిగా బీఆర్ఎస్ కంచుకోట అని, రాబోయే రోజుల్లో జిల్లాలో ‘కారు’ సునామీ సృష్టించడం ఖాయమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులు తగ్గించుకొని, ఆ మొత్తాన్ని అనాథ, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువు కోసం రూ.50 లక్షలు విరాళంగా అందించిన బీఆర్ఎస్ సీనియర్ నేత అబ్దుల్ ముఖీత్ చాందాను ఆ పార
వివాహ వేడుకలను కేవలం కుటుంబ ఆనందానికి మాత్రమే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మలిచిన గొప్ప వ్యక్తిగా నగరానికి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ ముకిత్ చందా నిలిచారు.
KTR | ఖమ్మం జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి.. ముగ్గురు మంత్రులున్నారు. పవర్ఫుల్ పోర్ట్పోలియోల్లో ఉన్నారు.. పవర్ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగిందన
KTR | ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఒక్క అర్హులైన ఓటరు పేరు కూడా పోక�
KTR | పత్రికలను చూసే మంత్రి ఐ అండ్ పీఆర్ మినిస్టర్ది సత్తుపల్లి నియోజకవర్గమే కదా .. మరి వారికేం సమస్య ఉంటదనుకున్నా. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టుకుండా ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వం మన విలేకరు సోదరు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కలిసి సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర