KTR : కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకుపైన నమోదైన ఫోక్సో కేసుపై భారత రాష్ట్ర సమితి కేటీఆర్ (KTR) తీవ్రస్వరంతో స్పందించారు. బాధితురాలపై ఉల్టా కేసు పెట్టడంపై మండిపడిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)తో పా�
కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని వర్గాలను హామీల పేరిట మోసం చేసిందని, ఈ దరిద్రం ఇంకో రెండేళ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాజుగా
వరంగల్లో చారిత్రక, వారసత్వ కట్టడం కూల్చివేతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం అశోక్నగర్లో 800 ఏండ్ల నాటి కాకతీయుల కట్టడాన్ని ప్రభుత్వం ఇ�
KTR | దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ దరిద్రాన్ని నెత్తిపై రుద్దుకున్నారని పేర్కొన్నారు.
KTR | స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి స్పేస్-టెక్ యూనికార్న్గా అవతరించిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస రాజ్యం నడిపిస్తోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. రైతుల పక్షాన వరంగల్ లో కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు.
KTR | రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
అధికార మదం, అహంకారంతో మాట్లాడితే ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. గురువారం నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ
జూన్ 6న కౌలాలంపూర్లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని బీఆర్ఎస్ మలేషియా శాఖ ప్రతినిధులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
పట్టపగలు గూండాల మాదిరిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలు, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర