ఉమ్మడి ఏపీ మాజీ సీఎంనాదెండ్ల భాసర్రావు మృతి పట్ల బీఆర్ఎస్ వరిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఇటీవల కన్నుమూసిన భాసర్రావు నివాసా
KTR | ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Dusharla Satyanarayana | నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
KTR | వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు.. అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే, ఆగమేఘాల మీద స్పందించిన మోదీ సర్కార్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూలిన ప్రాజెక్టులపై ఎందుకు స్పందించడంలేదు? అని బీఆర్ఎస్
KTR | కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ చేసిన ఘోరాతి, ఘోరమైన గోబెల్స్ ప్రచారం హైకోర్టు తీర్పుతో పటాపంచలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి ‘చెంపపెట్టు’ అని కేటీఆర్ అభివర్ణించారు. భారత రాజ్యాంగానికి, చట్ట�
BRS Silver Jubilee | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వసంతాలు పూర్తిచేసుకుంటున్న తరుణంలో, రజతోత్సవ ముగింపు సంబురాలను పురస రించుకొని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు హ
KCR | ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Praja Ashirvada Sabha : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)కు జనం పోటెత్తారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలనే పిలుపుతో నిర్వహించిన సభకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని చిందం సత్తెవ్వ అలియాస్ తెలంగాణ సత్తెవ్వ(88) కన్నుమూశారు. అనారోగ్యంతో
జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సోమవారం సమరశంఖం పూరించబోతున్నది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతున్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకా�
తన సోదరుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు.
KTR : 'తెలంగాణ సత్తెమ్మ'కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) కన్నీటి నివాళులు అర్పించారు. సత్తెమ్మ కుటంబాన్ని ఓదార్చిన ఆయన.. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.