రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్ను (KCR Nagar) ప్రత్యేక గ్రామపంచాయతీ (Grama Panchayathi) ఏర్పాటు ఆటకెక్కింది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కోసం ఆందోళనలు చేసిన కేసీఆర్ నగర్ వాస�
ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు దిగువన శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ప్లాస్టిక్ దుకాణ సముదాయం దగ్ధమైంది. 30 దుకాణాలలో�
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు హిల్ట్ పాలసీ పేరిట రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుంటే ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మౌనమెందుకు వహిస్తున్నారు? స్పందించకపోవడంలోని ఆంతర్యమేమిటి? అని బీఆర్ఎస్ వర
Kondagattu Fire Accident | జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందడుగు పడిన రోజు.. తరాలు మారినా, యుగాలు మారినా చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు.. బీఆర్ఎస్ అధినేత, దగాపడిన త
KTR | దీక్షా దివస్ అంటే ఓ పండుగ, ఓ ప్రతిజ్ఞ అని.. దీక్ష దీవస్ అంటే కేసీఆర్ దీక్ష చేసిన రోజు మాత్రమే కాదని.. ఎప్పటికప్పుడు ఒక దసరా, దీపావళి మాదిరి జరుపుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల
KTR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన దీక్ష ఒక చారిత్రక ఘట్టమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమం�
KTR | సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తల్లి తెలంగాణ విగ్రహం బరాబర్ పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్�
కేసీఆర్ పోరాట స్పూర్తిగా చెబుతున్నాతిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్య మనందరిది. బరాబర్ పెడుదం. తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టే బాద్యత మనందరిది.
Deeksha Divas | హైదరాబాద్ తెలంగాణ భవన్లో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్�
దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన రోజు 2009 నవంబర్ 29 అని అన్నారు.
సున్నం చెరువు వద్ద సర్వే నిర్వహించడంతో పాటు గ్రామ సరిహద్దులు నిర్ధారించే వరకు వాళ్ల జోలికి వెళ్లొద్దని కోర్టు చెప్పినా హైడ్రా మాత్రం పనులు ఆపకుండా తవ్వకాలు జరుపుతూనే ఉంది.