KTR | తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుప�
KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి వచ్చింది గుండుసున్నానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రబడ్జెట్పై ఆదివారం ప్రకటనలో స్పందించారు.
KTR : బీఆర్ఎస్ అధినేత కేసీర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్ను విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి విచారణ పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెర తీశారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను విచారణకు ర
‘అనగనగా ఒక రాజు...’ అని మన నానమ్మలు, తాతయ్యలు కథలు చెబుతుంటే విన్నాం. మూడు పదులు కూడా నిండని ఓ యువకుడు అనగనగా అంటూ కథలు చెప్పడం అరుదే! అతను చెప్పేది రాజుల కథలు కాదు.. చూపించేది రాజ్యాలు అంతకంటే కాదు. మట్టిమనుష�
KCR : సిట్ పేరుతో ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ను వేధిస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా నేతలు అన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులను నేతలు ఖండించారు.
KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమ
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం కేవలం వ్యక్తిపై కాదు.. తెలంగాణ ఉద్యమ గౌరవంపై చేసిన దాడి. దీనిని తెలంగాణ సమాజం తీవ్ర ఆవేదనతో సిగ్గుచ�
‘ఎలాంటి బెదిరింపులకూ భయపడొద్దు.. మీకు అండగా నేనున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో మనమే గెలుస్తం.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోండి’ అని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుని�
Sircilla | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చె�
KCR : మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలకు కేసీఆర్(KCR) చెక్ పెట్టారు. దాంతో.. శుక్రవారం సిట్ విచారణ వాయిదాపడింది.
అబద్దపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు అనే ఆయుదంతో మున్సిపల్ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.