కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తకువని, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో రేవంత్
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అంచనాలకు మించి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కేటీఆర్కు జనం అడుగడుగునా జేజేలు పలికార�
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కాంగ్రెస్-బీజేపీ కలిపి నడుపుతున్న జాయింట్ వెంచర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. 11-12 ఏడ్లుగా ఈ రెండు పార్టీ�
రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన జనగ�
KTR | కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే.. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసే తెలంగాణను బొంద పె�
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెలరేగిపోయారు. ఆయన నల్లమల పులి కాదు.. నల్లమల గుంట నక్క అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నల్లమల పులి అని చెప్పుకునేటోడు పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా..? ఆల్మట్టి వద్దకు వెళ్లి గర్జించాల్నా..? అని కేటీఆర్ ని�
KTR | కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్లో ట్రిపుల్ ఆర్, సోలార్ పవర్ ప్లాంట్లను నిరసిస్తూ బాధిత రైతులు చేస్తున్న దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు.
తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ దాడులు జరిగి సరిగ్గా ఏడాది గడిచినా, ఆ దాడుల్లో ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ�
ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆయన అహంభావంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శ
జంటనగరాల పరిధిలో మూసీకి ఆకస్మికంగా వరదలు రావడం.. గతంలో ఎన్నడూలేని విధంగా ఎంజీబీఎస్ బస్స్టేషన్తోపాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకోవడం వెనుక ఏదైనా కుట్రకోణం దిగా ఉన్నదా అని పరిశీలకులు అనుమానం
అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెకిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అని బీఆర్ఎస్ ప�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాక కోసం అచ్చంపేట గులాబీమయమైంది. ఆదివారం పట్టణంలో నిర్వహించనున్న జనగర్జన సభకు రానుండడంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది.