ప్రముఖ శతాధిక చిత్రాల నేపథ్య గాయని ఎస్. జానకి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర కలతకు గురిచేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేరొన్నారు.
‘హరీశ్రావు కేసీఆర్ తయారు చేసిన నిఖాైర్సెన సైనికుడు..నిబద్ధత కలిగిన నాయకుడు..పార్టీ ఆవిర్భావానికి ముందునుంచీ కేసీఆర్ వెంట నడిచిన నేత..బీఆర్ఎస్కు రక్షణ కవచం’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు ఎండిపోతుంటే, ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కాళేశ్వరం పంపులను నడుపడం లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనాగరికమని బీఆర్ఎస్ శాసన మండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తీవ్�
KTR | షాబాద్లో జరిగిన ఆరు హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలేనని కేటీఆర్ అన్నారు. ఈ ఆరుగురి హత్యకు కచ్చితంగా హోంశాఖ వైఫల్యం, నిందితుడికి బెయిల్ వచ్చేలా నిర్లక్ష్యంగా వ
KTR | ఈ దేశంలో, రాష్ట్రంలో శీలపరీక్షలు ఎవరికన్నా పెట్టాల్సింది ఉంటే అది రేవంత్రెడ్డికి.. ఎందుకంటే ఆయన లాగా మాకు లాలూచీ పడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం
KTR |ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏమో మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్�
KTR | ప్రపంచ స్థాయి సెమీకండక్టర్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగాలకు హైదరాబాద్ విశ్వసనీయ గమ్యస్థానంగా మారడం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో అనుసరించిన విధానాలే కారణమని పార్ట
‘16 ఏండ్ల యువ ఆవిష్కకర్త కన్న కలలతో ప్రారంభమైన ఒక పరిచయం.. నేడు అద్భుతమైన విజయంతో పరిపూర్ణమైంది’ అని యువ పారిశ్రామికవేత్త, ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆరవ్గార్గ్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
అస్వస్థతకు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్సీ శంభీపూర్రాజును శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట మ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, సహక
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమైందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సీఎం రేవంత్రెడ్డి సొంత సర్వేలోనే తేలిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్
మల్కాజిగిరి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి డిమాం�