KTR | బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద (Chevella Accident) ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపబోరని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ విజయకేతనం ఎగురవేయడం తథ్యమని తేల్చిచె
‘సీఎం రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం సాధించావు? ఆరు గ్యారెంటీలు అమలు చేశావా? పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినవా? వృద్ధుల పింఛన్లు పెంచినవా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమరంలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ్యతల�
భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గూండాగిరీ ప్రదర్శించింది. మణుగూరులోని బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు ఆదివారం దాడికి తెగబడ్డారు. అందులోని నలుగురు కార్యకర్తలపై పిడిగ�
KTR Road Show | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసుఫ్గూడ డివిజన్లో జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో వాయిదా పడింది. భారీ వర్షం నేపథ్యంలో ఈ రోడ్ షో వాయిదా పడినట్లు ట్విట్�
KTR | ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేద�
BRS NRI South Africa | యూసుఫ్గూడ, వెంకటగిరిలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు బృందం డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు తెలంగాణ అభివృద్ధిని కొనసాగించేది కేవలం బీఆర్ఎస్ మా�
KTR | పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలత�
KTR | కేసీఆర్ పాలనలో ఐటీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం వచ్చారని పేర్కొన్నారు.
KTR | పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
KTR | రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.