ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతెన్నులు కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చ కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చూద్ద�
KTR | రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలు, ప్రగతే తమకు ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర రైల్వే, సమాచార సాంకేతికశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలి
KTR | తమను ఆదుకున్నది మాజీ మంత్రి కేటీఆర్ సారేనని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ భార్య లావణ్యతోపాటు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
KTR | ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువులో ఉంటది. రాష్ట్రంలో ఇంకా
KTR | ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. రైల్వే రంగానికి సంబంధించిన కొన్ని సమస్యలు, ఐటీ రంగానికి సంబంధించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు కొన్ని సూచనలు చేశామన్నారు. ప్రస్తుతం రాష
ర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మెల్ ద్వారా విద్యార్థులకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో విద్యాసంసరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై గతంలో నియమించిన రాధాకృష్ణన్ కమిటీ �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ కానున్నారు.
‘ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు.. పార్టీ తరఫున అండగా ఉంటాం.. అంతా మంచే జరుగు తుంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు భరోసానిచ్చారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డాక్టర్లతో మాట్లాడి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంసభ్యులను పరామర్శ�
KTR | పద్మశాలి సంఘం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సంఘం అభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తానని పద్మశాలి సంఘ ప్రతినిధు
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుచేసుకున్నారు. ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ల్యాప్టాప్ను బ�
KTR | రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఆర్' ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు ప