శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్కు బీఆర్ఎస్ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సన్ని హితుల ద్వారా స్వయంగా పుష్పగుచ్ఛం, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పత్రాన్ని అంద
ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ పని చేశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
పానీపూరి.. పలువురి ప్రాణం మీదికి తెచ్చింది. అవి తిన్న 31 మంది దవాఖాన పాలు కావాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్నగర్లో పానీపూరి తిని 12 మంది చి�
రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకుడిగా ఉన్నారని, ఖమ్మం జిల్లాలో మంత్రు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్నగర్ కాలనీ, అంకుసాపూర్లో మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని �
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తిరిగి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజ�
KTR | 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం.. కట్ఠించిన తర్వాతనే మీ గుమ్మానికొచ్చి ఓట్లడుతమన్నారు. సగం సినిమా అయిపోయింది కదా.. మరి కట్టాడా..?10 లక్షల ఇండ్లు అని ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గం పాలేరు బీఆర్ఎస్ సభ, SIR శిక్షణ కా
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో పానీపూరీ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్య�
ఉందామంటే జాగలేని, గూడు లేని కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి డబుల్బెడ్రూమ్ కాలనీ వాసులు మంగళవ
KTR | దిల్సుఖ్నగర్ లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతను, అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని �
KTR | యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు రెండో దశ మెట్రో రైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్