ఫొటో జర్నలిస్టుల సేవలు ఎనలేనివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ భవన్లో బుధవారం తెలంగాణ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్(టీజీజేఏ) రూపొందించిన 2026 నూతన సంవత్సరం క్యాలెండర్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా అజిత్ పవార్ తన ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్�
KTR | అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పి మున్సిపల్ ఏన్నికల్లో ప్రజకు బీఆర్ఎస్ వెంట నిలబడతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలని పార్
తెలంగాణ కొంగుబంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబళిస్తున్నారని, ఈ విషయంలో గవర్నర్ తక్షణం కలుగజేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప
ఫోన్ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్కుమార్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8 గంటలపాటు ఆయన విచారణ కొనసాగింది.
లోక్భవన్లో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి సింగరేణి కుంభకోణం అంశాన్ని వివరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, తలసాని శ్రీనివాస�
వన దేవతలు సమ్మక సారలమ్మను కొలుస్తూ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకొనే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. గిరిజనుల సంస్�
Joginapally Santhosh Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కమార్ (Joginapally Santhosh Kumar ) విచారణ ముగిసింది. ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని మోదు చేశారు.
భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు రెండున్నర నుంచి మూడు కోట్లలో నేడు సోలార్లో నిర్మాణం జరుగుతుంది. కానీ తెలంగాణలో సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం రూ.7 కోట్లట.. దేశం మొత్తంలో 2, 3 కోట్లలో అయ్యేది ఒక్
KTR | సింగరేణి సంస్థ ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేసిందని మీరొక శ్వేత పత్రం విడుదల చేయండి అని మేం డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్. కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు.
KTR | ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుగనుంది. ఈ జాతర కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధాన జాతర ప్రారంభానికి ముందే గత కొన్ని రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం జ�
Sircilla | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
MLA Palla Rajeshwar Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు.
రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని చౌరస్తాకు చెందిన మేకల రవి సుమన్ తండ్రి మేకల(రేడియం) శ్రీనివాస్ కుమారుడు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ లో విద్యనభ్యసి