గిగ్ వర్కర్లకు వెల్ఫేర్బోర్డు ఏర్పాటుచేస్తామని, బీమాతో కూడిన సామాజిక భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తరువాత వారికి తీరని ద్రోహం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కి�
Bathukamma celebrations | బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పార్టీకి చెందిన మహిళానేతలతోపాటు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
KTR | ‘గిగ్ వర్కర్స్’కు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభయహస్తం డిక్లరేషన్లో గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు �
KTR | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని కేటీఆర్ అన్నారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వమని విమర్శించారు
కరీంనగర్కు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి త�
KTR | నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టార�
Kolanu Pradeep Reddy | హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
KTR | ప్రతిష్ఠాత్మక గ్రీన్ లీడర్షిప్ అవార్డు-2025కు తాను ఎంపిక కావడం చాలా గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.100 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేసిన లగ్జరీ కార్ల డీలర్ బషారత్ ఖాన్ పఠాన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మె ల్యే కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దకింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావ�
వ్యవసాయాన్ని జీవనోపాధిగా నమ్ముకుని జీవిస్తున్న రైతుల నుంచి కాంగ్రెస్ సర్కారు అక్రమంగా భూములను లాక్కొంటూ వారికి ఉపాధి లేకుండా చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆరోపించారు.
KTR | తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి�