KTR : బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో నోటీసులు పంపారని కేటీఆర్(KTR) అన్నారు. రేవంత్ రెడ్డి 'డైవర్షన్ పాలిటిక్స్'ను సమర్దంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.
KTR | సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని శాంతియుత ర్యాలీ చేస్తున్న ప్రజలు, పార్టీ నాయకులపై నిర్బంధం దారుణమని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ
KTR | జిల్లాల పునర్విభజన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల రద్దుపై చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు
BRS | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ శనివారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్ష�
KTR | ఈ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. టీఎస్ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్న�
KTR | తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని కేటీఆర్ అన్నారు.
Talasani Srinivas Yadav | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్ర�
Madhusudhana Chary | అక్రమ అరెస్టులు అనేది అసమర్థుడి లక్షణమని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అణిచివేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిప
Dasoju Sravan | సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాత్రి నుంచి వందలాది మంది పోలీసులు మోహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు.
Telangana | స్టార్టప్ల రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏడో స్థానంలో నిలిచి, మరో రికార్డు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2016లో ర�
Secunderabad | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం మరిచి ఊర్లు, పేర్లు మారుస్తామనే తుగ్లక్ పాలన సాగిస్తున్నది మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన నివాసంలో కుటుంబసభ్యుల నడుమ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.