కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీతో కలిసి రేవంత్రెడ్డి భారీ కుట్ర పన్నతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ పేరుతో కేవ�
KTR |నిన్న అసెంబ్లీలో హరీశ్రావు చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు పెట్టారు.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని తెలిపారు. బెదిర�
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో చంద్రబాబు, మోదీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు.
సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా అంటూ కాంగ�
నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగిన ఉద్యమానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకటయితే, ఉద్యమ నేత కేసీఆర్ పాలన మరొకటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.
BRS : కాళేశ్వరంపై జస్టిస్ పీ సీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మహిళా మార్షల్స్ను రంగంలోకి దింపింది అధికార పక్షం. దాంతో.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ ను�
KTR | సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బయట మాట్లాడుతూ.. ఎంతసేపు చాయ్ తాగే లోపు అయిపోతాయని మాట్లాడుతుంటారు.. ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
KTR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లపై సీలింగ్ విధించారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం శుద్ధ తప్పు.. అది 100 శాతం అబద్ధం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్ప�