అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
తెలంగాణ సాహితీ దిగ్గజం దివికేగింది.. మూడు దశాబ్దాలకుపైగా కవిగా, గేయ రచయితగా తెలంగాణ ‘ప్రత్యేక’ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రస్థానం ముగిసిపోయింది. ప్రసిద్ధిగాంచిన కవి, రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీ�
ప్రముఖ కవి, రచయిత డాక్టరేట్ అందెశ్రీ (Ande Sri) అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓట
రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్1గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానానికి పడిప�
భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రచార పర్వానికి నూతన హంగులు తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా వినూత్న ప్రచార పంథాకు శ్రీకారం చుట్టింది. అధికార కాంగ్రెస్�
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. గోపన్న ఆశయ సాధనకు మీ ముందుకు వస్తున్న మాగంటి సునీత కారు గుర్తుకు మీ ఓటు వేసి ఆశీర్వదించండి అని కేటీఆర్ కోర