బండలింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సర్పంచ్ బాల్రాజ్ నర్సాగౌడ్ ట్యాబ్�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బందికి కేటీఆర్ జన్మదిన కానుకగా గురువారం ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య�
KTR | ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో (Delhi) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం కాదు. ఇది వే లాది కుటుంబాల జీవనాధారం, జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధ
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మీ వెంటే ఉంటుందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క
పాతబస్తీలో బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అలీ మస్కతి తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో అలీ మస్కతి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, క�
KTR | ఆదిలాబాద్ సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పునరుద్ధరణపై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చిత్త శుద్ధి లోపం వల్లే జ�
తెలంగాణలో బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి పార్టీ అధినేత కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదినాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా సన్నాహకాలు చేస్తోంది.
KTR | మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో నలుగురు రైతు కుటుంబాలకు ఆర్థికసాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అందజేశారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా కేటీఆర్ లక్�
KTR | మంచిర్యాల పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్సెట్టిపేట మండలం రంగపేటలో బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంట్లో భోజనం చేశారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు జీవ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్�