భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
నాలుగు రోజులపాటు వర్షాలు విస్తృతంగా పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలని, మొద్దునిద్ర వీడి ప్రజలను అప్రమత్తం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ �
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలను భారీ వర్షం ముంచెత్తింది. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామ పరిధిలోని ముత్యాల వాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వర్షపునీరు వాడీ గ్రామాన్ని చుట్టుముట్టింది. నడిమితం�
కాంగ్రెస్ పాలనలో రైతులు సాగు పనులు వదిలి యూరియా కోసం రోడ్డెక్కుతున్నారని, నిత్యం ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకునే పాలకులు కరువయ్యారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్
KTR | రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ నేతలు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణను వెంటనే వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశా�
KTR | స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండ�
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నర్మాలలో వరద బాధితులను పరామర్శించి వస్తుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర
భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివ�
KTR | రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించి వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KTR | కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహ�
KTR | యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే.. సీఎం, మంత్రులు ఎక్కడికి వెళ్లారు.. కేటీఆర్ ఫైర్తెలంగాణ రైతులు బస్తా యూరియా కోసం తండ్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ వరింగ్ ప్ర
మెదడు నిండా కొత్త ఆలోచనలు.. తమ ఆవిష్కరణలతో సమాజానికి మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్న యువత.. శక్తినంతా ధారపోసి శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నా.. అడ్డొస్తున్న ఆర్థిక స్థోమత.. సొంతంగా వనరులు సమకూర్చుకోలేని నిస్సహా