BRS NRI South Africa | ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ తమ సంఘీభావాన్ని తెలియజేస్తుందని బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తెలిపారు.
మూసీ వెంబడి ఉన్న ఇంటికి జీరో వాల్యూ ఉన్నదంటూనే రేవంత్రెడ్డి సర్కార్ సేకరించే మూడు వేల ఎకరాల భూముల విలువే రూ.లక్షన్నర కోట్లు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
మూసీ సుందరీకరణలో కేసీఆర్ది జీరో డీమాలిషన్ మోడల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఏఐ చిత్రాలు, గ్రాఫిక్ మాయాజాలంగా మారిందని, అ�
KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూటిగా ప్రశ్నించారు.
KTR | మూసీ నదికి పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి నిలదిస్తూనే ఉంది. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ రేవంత్ ప్రభుత్వం చేస్తున�
Revanth Reddy | ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసగించడం వంటి ఆర్థిక నేరాలు కలిగిన తన బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాను కాపాడుకొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అధికా
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను లైసెన్స్డ్ సర్వేయర్లు కలిశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత
యువత కేవలం ఓటర్లుగానే కాకుండా, దేశ గమనాన్ని మార్చే నాయకులుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ �
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు.
తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన సీఎం రేవంత్రెడ్డి దోపిడీ అంతాఇంతా కాదని, అన్నిరంగాల్లో అక్రమాల విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.