డ్రైవర్లు, నేత, గీత కార్మికులు, హోంగార్డులకు ప్రమాద బీమా రద్దుచేసి, ఆటో కార్మికులకు వెల్ఫేర్బోర్డు హామీని ఎగ్గొట్టి, ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ సరార్ కార్మిక ద్రోహిగా మారి
బంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్ర�
KTR : శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోడం శ్వేతను కిమ్స్కు తరలించారు. కేటీఆర్ ఆదేశాలతో ఆమెకు గచ్చిబౌలిలోని కిమ్స్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
KTR | దేశ చరిత్రలో ఎన్నడు పెంచనంతగా వాణిజ్య సిలిండర్ల ( Gas Prices ) మీద రూ.993 పెంచిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోదీ దేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును ఇరికించేందుకే రేవంత్ సర్కార్ రెండో సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ�
KTR | రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పాలమూరు బిడ్డ.. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి ఏం లాభం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి. నీ నాగర్కర్నూల్లో పాలమూరులో ఇయ్యళ్ల రైతులు �
KTR | ఆమనగల్ మున్సిపల్ పీఠం ఓటమి విషయంలో ఎవరి పేరు నేను చెప్ప కానీ మన నాయకుల అనైక్యత వల్లే ఓడిపోయినం అండ్ల అనుమానం ఏం లేదు.. ఇందులో సిగ్గుపడేది ఏం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ktr | అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎన్నికలు రాగానే ప్రజలు అయోమయానికి గురికావొద్దు. గందరగోళంలో ఓటేస్తే ఆగం అవుతారని కేసీఆర్ చెప్పారు. అధికారం రావడం పోవడం రోటీన్గా జరిగేదే. పాలమూరు బిడ్డను, ప్రజల గోస తీరుస�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చ
Rythu Sabha | రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రేటర్ హైదరాబాద్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడా