KTR| రాష్ట్రంలో కొనసాగుతున్నదని ప్రజా ప్రభుత్వమా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్త�
KTR | రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతుందని.. ఇది ప్రజా ప్రభుత్వమా.. లేక 'ప్రైవేట్' లిమిటెడ్ కంపెనీయా..? అని బీఆర్ఎస
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచనతో ఎక్కడికక్కడ గ్ర�
‘కేవలం 900 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న గుంటూరును ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతకంటే ఎకువ కిలోమీటర్ల నెట్వర్ ఉన్న తెలంగాణలోని కాజీపేటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
గౌరవనీయ మంత్రి గారికి, దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ, సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాల ప్రారంభం నేపథ్యంలో, తెలంగాణలోని కాజీపేటను ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయ
కేసీఆర్ పాలనలో కళకళలాడిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రెండున్నరేండ్లుగా కళతప్పింది. కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపుతో విద్యుత్తు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది.
KTR : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అమెరికా పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఉదయం ఆయన అమెరికాకు బయలుదేర్దారు.
Telangana Today | ఎనిమిదవ అంతర్జాతీయ వార్తాపత్రిక డిజైన్ పోటీలలో (8th International Newspaper Design Competition) ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు 'తెలంగాణ టుడే' బృందానికి భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లుపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి పొంగులేటి భూ కబ్జా బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తమపై 2011లో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ�
KTR | ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు' వంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని భారత రాష్ట్ర సమితి (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�