BRS Yuva Sangrama Sadassu | నిరుద్యోగ యువతకు ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. మూడేండ్ల కిందట సరూర్నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎ
మహబూబ్నగర్ జిల్లాలోని అమరరాజా గిగా కారిడార్లో ప్రతిష్ఠాత్మక కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, అన్ని వర్గాల ప్రజలను దారుణంగా వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈనెల 18న సరూర్నగర్లో నిర్వహించనున్న య�
రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్టు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పదేండ్లుగా బ�
కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో�
CCI : ఆదిలాబాద్లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పునఃప్రారంభం కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఫలించనుంది. కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి గౌడ(Kumaraswamy Gouda)తో జరిపిన చర్చలు సఫలమవ్వడమే అందుకు కారణం.
KTR | 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ఒకదశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
mlc dasoju shravan kumar, | ఐటీ మీద ఆధార పడుతున్న వారి పరిస్థితి ఏమిటీ..? దావోస్ పోయి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ �
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయల్దేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని ఈ బృందం కలవనుంది
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుఅత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒకరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకొని, తప్పులుంటే సవరించుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
దుబాయ్లో తెలంగాణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని తెలంగాణ ప్రవాస ప్రతినిధులు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనను కలిశారు.